అగ్ర సంగీత దర్శకుడు మణిశర్మ కంపోజిషన్లో, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన యోగా ఆంథెమ్ సాంగ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ దర్శ�
‘బేబీ’ఫేం సాయి రాజేష్ కథను అందిస్తూ, మరో నిర్మాత ఎస్కేఎన్తో కలిసి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటల్, గ్లింప్స్ రేపు విడుదల చేయనున్నట్టు మ�
Sankara Nethralaya | అమెరికాలో ఈ నెల 3న నిర్వహించిన శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ అద్భుత విజయం సాధించింది. అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగరంలో తొలిసారిగా తెలుగు కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మ్య
యుగాంతం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘బెదురులంక -2012’. కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) నిర్మాత. ఆగస్టు 25న చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం
సీనియర్ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, నిషాకొఠారి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాఘవ దర్శకుడు.
సీనియర్ దర్శకుడు విజయ్భాస్కర్ దర్శకత్వలో రూపొందుతున్న చిత్రం ‘జిలేబి’. ఆయన తనయుడు శ్రీకమల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్కే ఆర్ట్స్ పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. శివా
కె.విజయ్భాస్కర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘జిలేబి’. ఎస్ఆర్కే ఆర్ట్స్ పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. విజయ్భాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయమవుతున్నాడు. శివాని రాజశేఖర్�
సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్న
సత్యం రాజేష్, చిత్రం శ్రీను, రక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కళాపురం’. కరుణ కుమార్ దర్శకుడు. జీ స్టూడియోస్, ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రజనీ తాళ్లూరి నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందు
ప్రముఖ సంగీత దర్శకుడు, మణిశర్మ(Mani Sharma) కుమారుడు మహతి స్వరసాగర్(Mahati Swarasagar) ఆదివారం రోజు చెన్నైలోని టీ-నగర్లోని ద అకార్డ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. కొద్ది రోజుల క్రితం సంజన కలమంజే అనే యువతితో నిశ్చిత�
అద్భుతమైన బాణీలను సమకూరుస్తూ శ్రోతలను ఎంతగానో అలరించే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇక మణిశర్మ తనయుడు.. యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ కూడా టాల
మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం అతని కిట్టీలో పదికి పనే ప్రాజెక్టులు ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా రిపబ్లిక్ కి కూడా మణిశర్మ సంగీతం అందిస్�
మ్యూజిక్ దిగ్గజం మణిశర్మ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఒకప్పుడు ఆయన ప్రతి సినిమాలో భాగం అయ్యేవారు. సూపర్ హీరోస్ సినిమాతో పరిచయమైన ఈయన.. పదేళ్ల కాలంలోనే 110కి పైగా చిత్రాలకు సంగీతం అందించాడు. కుర్ర సంగీత