‘నాయకుడు’ సినిమా వచ్చి 37ఏళ్లయింది. సుధీర్ఘ విరామం తర్వాత కమల్హాసన్తో చేయి కలిపారు మణిరత్నం. వారిద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘థగ్లైఫ్'.ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో మణిరత్నం సినిమాను తెరకెక్క�
Dil Se Movie | బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ (Shahrukh khan), మనీషా కొయిరాలా(Manisha Koiraala), ప్రీతి జింటా (Preity Zinta) ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం 'దిల్ సే' (Dil se 1998). ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహిం
అగ్ర నటుడు కమల్హాసన్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘థగ్లైఫ్' చిత్రం బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. దాదాపు 36 సంవత్సరాల విరామం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి పనిచేయడం విశే�
మణిరత్నం దర్శకత్వంలో కమల్హాసన్ నటించిన ‘నాయకన్' (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం ఆల్టైమ్ క్లాసిక్స్లో ఒకటిగా నిలిచిపోయింది. 37 ఏండ్ల విరామం తర్వాత ఈ ఇద్దరి లెజెండ్స్ కలయికలో ‘థగ్లైఫ్' పేరుతో చిత్రం త�
ఆ మధ్య కాస్త నిదానించిన నిత్యామీనన్ గత ఏడాది ‘తిరు’ సినిమాతో మళ్లీ జూలు విదిల్చింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి హిట్ అందుకుంది. దాదాపు తన కెరీర్ ముగిసిందని అందరూ అనుకుంటున్న సమయంలో వచ్చిన ‘తిరు’ ని
కమల్హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘నాయకన్' (1987) క్లాసిక్గా నిలిచిపోయింది.
HBD Ulaganayagan | కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2తో బిజీగా ఉండగా.. ఇటీవలే AN INTRO వీడియోను లాంఛ్ చేశారు. కాగా కమల్ హాసన్ మరోవైపు మణిరత్నం (Mani Ratnam) డైరెక్షన్లో KH234 సినిమా కూడా చేస్తున్నాడని తెలిసిందే.
అగ్ర నటుడు కమల్హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ (1987) చిత్రం ఓ క్లాసిక్గా నిలిచిపోయింది. దాదాపు 36 ఏండ్ల విరామం తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రం శుక్రవార
Mani Ratnam | బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే స్టార్ డైరెక్టర్లంతా (Star Directors) ఒక్క చోట ఎలా ఉంటుంది. అభిమానులకు చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉండే ఆ అరుదైన క్షణం రానే వచ్చింది.
Ponniyin Selvan-2 | గతేడాది విడుదలైన పొన్నియన్ సెల్వన్-1 నిర్మాతలకు కాసుల వర్షం కురిపించి.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇప్పుడిదే బాటలో మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్టు సీక్వెల్ పార్టు పొన్నియన్ సెల్వన్
దర్శకుడు మణిరత్నం రూపొందించిన చారిత్రక నేపథ్య చిత్రం ‘పొన్నియన్ సెల్వన్ 2’ తమిళనాట ఘన విజయం దిశగా సాగుతున్నది. తొలి భాగం ‘పొన్నియన్ సెల్వన్ 1’ దారిలోనే ఈ సినిమా కూడా రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్త�
సాంకేతికతను వినియోగించడంతో పాటు కథల పరంగా పరిమితులకు లోబడి సినిమాలు తీసిన మణిరత్నం గొప్ప దర్శకులని ప్రముఖ రచయిత్రి ఓల్గా అన్నారు. మంగళవారం తెలుగుయూనివర్సిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మణిరత్నం సినిమా�
‘సినిమాలను ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజించి చూడటం మంచి పద్ధతి కాదు. ప్రతి చిత్రాన్ని భారతీయ సినిమాగానే చూస్తాను’ అని చెప్పింది సీనియర్ కథానాయిక ఐశ్వర్యరాయ్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సమకాలీ�
కమల్హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘నాయగన్' తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది.