కొల్లాపూర్ మామిడికి దేశ, విదేశాల్లోనూ ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నది. పండ్లల్లో రారాజు అయిన మామిడి ఈ ఏడాది చిన్నబోయింది. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిటశాపంగా మారింది.
మామిడిలో కొత్త కొత్త రకాలు రూపొందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లాలో మామిడి సాగు ముఖ్యమైనదన్నారు. రెండు రోజులుగా సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలో నిర్వహిస్తున్న మామిడి రకాల ప్రదర్శ�
మామిడి విక్రయాల కోసం సరికొత్త మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఫ్రూటెక్స్ అనే కంపెనీ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జాతీయ రహదారి పక్కన దీనిని ఏర్పాటుచేసింది. ఈ సంస్థ రైతుల నుంచి మామిడ�
కోటి ఆశలతో మామిడి సాగు చేసిన రైతాంగానికి చివరకు నిరాశే మిగిలింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి భారీగా తగ్గగా, ఉన్న కాస్త పంటనైనా అమ్ముకుందామనుకుంటే మార్కెట్లో ధరలేక దిగాలుపడుతున్నది.
‘జిల్లాలో మామిడి పంటకు ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సస్యరక్షణ చర్యలు తప్పక చేపట్టాలి’ అని జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న తెలిపారు.
పండ్లలో రాజు మామిడి. అందుకే వేసవిలో వచ్చే మామిడి పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో చాలామంది రైతులు మామిడి సాగుకు ఆసక్తి చూపుతుంటారు. నాణ్యమైన మామిడి పండ్లకు దేశీ అవసరాలతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్త�
పండ్లల్లో రారా జు మామిడి పండు, దాని తియ్యదనం గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం ఉండదు. వేసవి వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చినట్లే. మామిడి పంట్ల సీజన్ కోసం మామిడి ప్రియులు దేశవిదేశాల్లోనూ ఎదురు �
నోరూరించే మామిడి పండ్ల సీజన్రానే వచ్చింది. వివిధ ప్రాంతాలకు మామిడి పండ్లను ఎగుమతిచేసే ప్రాంతంగా మారింది మన హుస్నాబాద్. స్థానికంగానే మూడేండ్లుగా మామిడి మార్కెట్ నిర్వహిస్తుండటంతో రైతులకు దూరభారంతో
వాతావరణ మార్పులకనుగుణంగా మామిడి సాగుపై ప్రయోగాలు దేశంలోనే మామిడి సాగులో 9వ స్థానంలో తెలంగాణ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజ సంగారెడ్డి అర్బన్, మే 17 : వాతావరణంలో వచ్�
సంగారెడ్డి అర్బన్, మే 17 : వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మామిడి సాగు, దిగుబడి పెరిగే విధంగా ప్రయోగాలు చేస్తామని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజ అన్నార�