నేర పరిశోధనను పటిష్టం చేయడానికి ఖమ్మం, మంచిర్యాలలో కొత్తగా రీజినల్ ఫోరెన్సిక్ లాబొరేటరీలను ఏర్పాటుచేసినట్టు ఫోరెన్సిక్ సైన్స్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
Heavy Rains | రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గురువారం సాయం త్రం నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు కుండపోత వర్షం పడింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశించిన సమయం కంటే ముందే దేశంలోకి ప్రవేశించినప్పటికీ.. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ధాన్యం కొనుగోళ్లు మొదలుకాలేదు. రైతులు వడ్లను కల్లాలకు తెచ్చి 20 రోజులు అవుతున్నా కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వడ్లను ప్రైవేటు దళారుల�
దేశ రక్షణలో ముందుండేది ఆర్మీ. నెలల తరబడి కుటుంబాలకు దూరంగా మాతృభూమి సేవలో తరించే ఈ జవాన్ల త్యాగం వెలకట్టలేనిది. కాల్చేసే వేడి.. కొరికేసే చలి.. తడిపి ముద్ద చేసే వర్షం ఇబ్బంది పెట్టినా అహర్నిశలు సంసిద్ధులై ఉ�
మహిళకు ప్రసవం పునర్జన్మతో సమానం. అందుకే బిడ్డ కడుపులో పడగానే ఆడపిల్లలను అత్తింటి నుంచి పుట్టింటికి పంపి, వారికి ఎలాంటి పని చెప్పకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
మంచిర్యాల : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. పలుచోట్లరోడ్లు తెగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చె�
మంచిర్యాల : ఆదివాసీ కుటుంబాలకు పోలీసులు అండగా ఉంటారని మంచిర్యాల జోన్ ఇంచార్జి డీసీపీ అఖిల్ అన్నారు. మహాజన్ శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలోని మారుమూల గ్రామం కొల్లంగూడలో దేవ�