క్రీడలు మానసికొల్లాసానికి, శరీర దారుడ్యానికి, స్నేహ సౌబ్రాతృత్వం పెంపొందించుకోవడం కోసం ఎంతో ఉపయోగపడతాయని చౌటపల్లి సర్పంచ్ ముదాం సునీత, తాండూర్ మాజీ ఎంపీపీ మాసాడి శ్రీదేవి అన్నారు.
ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026లో భాగంగా వన్యప్రాణి గణనను(Wildlife census) ఈ నెల 20 నుంచి 25 తేదీ వరకు చేపట్టనున్నట్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయక్ తెలిపారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సల్పాలవాగు సమీపంలోని వెంకటాద్రి దేవాలయం వద్ద అక్టోబర్ 15,16వ తేదీల్లో రెండు రోజుల పాటు దండారీ ఉత్సవాలను నిర్వహించేందుకు తీర్మానం చేశారు.
Student attempt suicide | మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కళాశాల వసతి గృహంపై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన బుధవారం ఉదయం కలకలం రేపింది.
Heavy rain | నెన్నెల మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లంబాడి తండా ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ధర్మరావుపేట మోడల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి శుక్రవారం ముగ్గుపోసి ప్రారంభించారు.