పోలీస్ ఉద్యోగ నియామకాల్లో ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ నాయకులు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా బుధవారం మంచిర్యాల జ
నిధులు, నీళ్లు, నియామకాలు నినాదంతో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని ఏఐటీయూసీ బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం .శ్రీరమేష్ అన్నారు.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆర్థిక సహాయం అందించారు.
Nennela | ప్రతి యేటా కొనుగోలు కేంద్రం నడుస్తుందన్న నమ్మకంతో రైతులు ధాన్నాన్ని రోడ్డుకు ఇరువైపులా ఆరబెట్టారు. అయితే ఇరువై రోజులు దాటినా ఇప్పటి వరకు ఆ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు.
క్రీడలు మానసికొల్లాసానికి, శరీర దారుడ్యానికి, స్నేహ సౌబ్రాతృత్వం పెంపొందించుకోవడం కోసం ఎంతో ఉపయోగపడతాయని చౌటపల్లి సర్పంచ్ ముదాం సునీత, తాండూర్ మాజీ ఎంపీపీ మాసాడి శ్రీదేవి అన్నారు.
ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026లో భాగంగా వన్యప్రాణి గణనను(Wildlife census) ఈ నెల 20 నుంచి 25 తేదీ వరకు చేపట్టనున్నట్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయక్ తెలిపారు.