ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్ (డబ్ల్యూటీటీ)లో భారత యువ ప్యాడ్లర్ మానవ్ ఠక్కర్ సంచలన ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో మానవ్.. తనకంటే మెరుగైన ర్యాంకు కల్గిన ప్రపంచ 17వ ర్యాంకర్ సిమో�
భారత టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్లో నెంబర్ వన్ ర్యాంకు కల్గిన మావన్ ఠక్కర్-మనుష్ షా.. అమెరికాలో జరుగుతున్న తొలి యూఎస్ స్మాష్ 2025లో క్వార్టర్స్కు ప్రవేశించారు.
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ ప్రాబబుల్స్లో తెలంగాణ స్టార్ ప్యాడ్లర్లు స్నేహిత్, ఆకుల శ్రీజ స్థానం దక్కించుకున్నారు. మెగాటోర్నీ కోసం సోమవారం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ప్రాబబుల్స్