కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్. అయితే ట్రెండ్స్ ఎన్నికల ఫలితాలను తేల్చవని, ఇప్పటికీ తాము గెలుస్తామన్న ఆశ�
కోల్ కతా : బెంగాల్ పీఠం మరోసారి దీదీకే దక్కనుంది. పశ్చిమ బెంగాల్ లో పాలక టీఎంసీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో సాగిన హోరాహోరీ పోరులో మమతా బెనర
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సువేందు 4997 ఓట�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బే పడేలా కనిపిస్తోంది. ఒక్క అస్సాంలో తప్ప మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీకి అధికారం దక్కే అవకాశాలే లేవని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయ
దుర్గాపూర్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే కరోనా వైరస్ కేసులు పెరిగేలా కాషాయ పార్టీ వ్యవహరించిందని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం న
కోల్కతా : రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను ఇతర రాష్ట్రాలకు మళ్లించరాదని డిమాండ్ �