దుర్గాపూర్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే కరోనా వైరస్ కేసులు పెరిగేలా కాషాయ పార్టీ వ్యవహరించిందని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం న
కోల్కతా : రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను ఇతర రాష్ట్రాలకు మళ్లించరాదని డిమాండ్ �
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసన్సోల్ బహిరంగసభలో ప్రసంగించిన ప్రధాన
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ బయటి వ్యక్తులను రాష్ట్రానికి తీసుకురావడంవల్లే పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతాబె
ఈసీకి మమత డిమాండ్ ఆ ఆలోచన లేదన్న ఈసీ కోల్కతా, ఏప్రిల్ 15: కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న దృష్ట్యా పశ్చిమ బెంగాల్లో మిగతా దశల పోలింగ్ను ఒకేసారి నిర్వహించాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ను ఆ రాష్ట్ర సీఎం, త
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీ కొవిడ్-19ను వ్యాప్తి చేస్తోందని సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి కనీసం 70 స్ధానాలు కూడా రావని అన్నారు. బెంగ�