న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తనను గాయపడేలా చేసిన అమిత్ షా త
మమతా బెనర్జీడోమ్జుడ్/బాలాగఢ్, ఏప్రిల్ 8: ఓటర్లను మతాల పేరుతో విడగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉంటానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) పది నోటీస
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం నోటీసులు జారీ చేసింది.మతం పేరుతో ప్రచారం నిర్వహించిన వివాదంపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ముస్లిం ప్�
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల కోసం ఇవాళ కూచ్ బిహార్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కూచ్బిహార్లో తృణమూల్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఒక ప్రచార
కూచ్బిహార్, ఏప్రిల్ 6: ముస్లింల ఓట్లు తన చేజారిపోతున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భయపడుతున్నారని, అందుకే ఓట్లు చీలిపోకుండా, గంపగుత్తగా తృణమూల్కే ఓటు వేయాలని ముస్లింలను అభ్యర్థిస్తున్నారని ప్రధ�
మమతా బెనర్జీకోల్కతా: ఒంటి కాలితో బెంగాల్ను గెలిచి, ఆ తర్వాత రెండు కాళ్లతో ఢిల్లీనీ గెలుస్తానని కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం వీల్చెయిర్లోనే ప్రచారం చేస్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తల పగిలినా, కాలు విరిగినా ఆమె గుండె నిబ్బరంగానే ఉన్నదని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ తెలిపారు. టీఎంసీకి మద్దతుగా ప్రచారం కోసం సోమవారం ఆమె కోల్కతా వచ్చార�
హుగ్లీ: కాలుకు గాయం కావడంతో వీల్ చైర్లోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఈ ఎన్నికల్లోనూ తృణమూల్ ఘనవిజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఒంటి కాలుతోన�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హౌరాలోని ఒక స్వీట్ షాప్లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మమతా బెనర్జీల విగ్రహాలతో కూడిన స్వీట్లు ఆకట్టుకుంటున్నాయి. మోదీ గడ్డంతో ఉండగా, మమత వీల్చైర్ల
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ జరపనుంది. నందిగ్రామ్లో ఆమె చేసిన ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయ