కూచ్బిహార్, ఏప్రిల్ 6: ముస్లింల ఓట్లు తన చేజారిపోతున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భయపడుతున్నారని, అందుకే ఓట్లు చీలిపోకుండా, గంపగుత్తగా తృణమూల్కే ఓటు వేయాలని ముస్లింలను అభ్యర్థిస్తున్నారని ప్రధ�
మమతా బెనర్జీకోల్కతా: ఒంటి కాలితో బెంగాల్ను గెలిచి, ఆ తర్వాత రెండు కాళ్లతో ఢిల్లీనీ గెలుస్తానని కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం వీల్చెయిర్లోనే ప్రచారం చేస్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తల పగిలినా, కాలు విరిగినా ఆమె గుండె నిబ్బరంగానే ఉన్నదని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ తెలిపారు. టీఎంసీకి మద్దతుగా ప్రచారం కోసం సోమవారం ఆమె కోల్కతా వచ్చార�
హుగ్లీ: కాలుకు గాయం కావడంతో వీల్ చైర్లోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఈ ఎన్నికల్లోనూ తృణమూల్ ఘనవిజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఒంటి కాలుతోన�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హౌరాలోని ఒక స్వీట్ షాప్లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మమతా బెనర్జీల విగ్రహాలతో కూడిన స్వీట్లు ఆకట్టుకుంటున్నాయి. మోదీ గడ్డంతో ఉండగా, మమత వీల్చైర్ల
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ జరపనుంది. నందిగ్రామ్లో ఆమె చేసిన ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయమైన కాలును ఊపుతున్న వీడియో వైరల్ అయ్యింది. పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా గాయమైన కాలును ఆమె పలుమార్లు కదిలించారు. దీనిని ఎవరో తమ మొబైల్లో వీడియో తీశారు. క
నందిగ్రామ్ | నందిగ్రామ్ నియోజవకర్గంలో 88.01 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో అరిజ్ ఆఫ్తబ్ తెలిపారు. మొత్తం 75.94 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కోల్కతా: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలిచి తీరుతానని, అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి �
కోల్కతా: 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై దీదీ మమతా బెనర్జీ పోటీ చేయబోతున్నారా? ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆ�