కోల్కతా: పశ్చిమబెంగాల్లో మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వమే ఉంటుందని, మీ�
కోల్కతా : పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడారు. ప్రముఖ బెంగాల్ సినీనటి, రేడిఘి నియోజకవర్గ ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్ ఆ పార�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాణీబంధ్లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. నందిగ్రామ్ ఘట�
గాయపడ్డ పులి చాలా ప్రమాదకరం గతంలోనూ నాపై ఎన్నో దాడులు ఎప్పుడూ ఎవరికీ తలవంచలేదు పుణ్యభూమి కోసం యుద్ధం తప్పదు వీల్చైర్లోనే మమత ఎన్నికల ప్రచారం రాష్ట్రమంతా అలాగే నిర్వహిస్తానని వ్యాఖ్య దాడి కాదు ప్రమ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిరిగి తన ప్రచారాన్ని ప్రారంభించారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు ఆమె వీల్ఛైర్లోనే రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో మాట్లాడిన ఆమె.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం వీల్చైర్లో ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు వీల్చైర్పైనే రోడ్షోలో పాల్గొన్నారు. ఐదు కిలోమీటర్లు సాగిన ఈ ర్యాల�
రాంచీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తామని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. తమ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) టీఎంసీకి మద్దతు ఇస్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. బుధవారం నందిగ్రామ్లో నామినేషన్ వేసిన మమత అనంతరం తనపై �
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై పో�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి వెనుక లోతైన కుట్ర దాగుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. దీదీపై దాడి ఘటనకు సంబంధించి శుక్రవారం తృణమూల్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) క�
ముంబై: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి చేసిందెవరో తెలియదని కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీదీపై దాడి చేసిందెవరో తెలియదని, దాని వెనుక ఉన్న ప్రణాళిక కూ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ఆరెస్సెస్ వారే దాడికి తెగబడ్డారని తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్రా ఆరోపించారు. ‘నిక్కర్’ (ఆరెస్సెస్)లో శిక్షణ పొందిన �
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై స్థానిక పోలీసులు ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. ఇది దాడి కాదు.. ప్రమాదమే అయి ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించా�