ఉలుబేరియా: నందీగ్రామ్ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఆమె ఓటమి ఖాయమని.. మరో నియోజకవర్గం నుంచి దీదీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంద
నందీగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతున్నది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందీగ్రామ్లో ఇవాళ జోరుగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నందీగ్రామ్లోని
నందీగ్రామ్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 66 ఏళ్ల ఆంటీ అని సువేందు అధికారి కామెంట్ చేశారు. నందీగ్రామ్ నియోజకవర్గంలో ఇద్దరూ పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీజేపీపై తీవ్ర స్థాయిల�
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుదాం అంటూ సోనియా సహా పది కీలకమైన ప్రతిపక్షాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం లేఖ రాశారు. ఈ లే
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనది ఏ గోత్రం చెప్పారు. తనది శాండిల్య గోత్రమని ఆమె వెల్లడించారు. నందీగ్రామ్లో గత కొన్ని రోజుల నుంచి ఆమె ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ని�
నందిగ్రామ్ ఎవరివైపు?బరిలో మమత, సువేందురేపే ఓటరు తీర్పుబెంగాల్లో ముగిసిన రెండోవిడత ప్రచారం30 స్థానాలకు పోలింగ్ కోల్కతా, మార్చి 30: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ పశ్చిమబెంగాల్ ఆకర్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీని రాజకీయంగా సమాధి చేయాలని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. నందిగ్రామ్లో అక్కచెల్లెళ్లు, తల్లుల ఆదరణ కోసమే తాను ఇ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్కు ముందు సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్లో కాషాయ పార్టీ అధికారంలోకి వస్తే బెంగాలీలను
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో 30 అసెంబ్లీ స్ధానాలకు గాను 26 స్ధానాలు కాషాయ పార్టీకి వస్తాయని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమ�
నందీగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇవాళ నందీగ్రామ్లో ర్యాలీ తీశారు. వీల్చైర్ నుంచే ఆమె పాదయాత్ర ప్రచారం నిర్వహించారు. భారీ జనంతో దీదీ ర్యాలీలో పాల్గొన్నారు. నందీగ్రామ్లో
కోల్కతా, మార్చి 27: పశ్చిమబెంగాల్లో తొలి విడుత పోలింగ్ మొదలైన వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘ఆడియో’ వార్కు తెరలేచింది. తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన ప్రళయ్రాయ్కి సీఎం మమత ఫోన్ చేసి.. నం