న్యూఢిల్లీ : ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఒక్క పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. అసోం, కేరళ, తమిళనా�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ఎన్నికల మేనిఫెస్టోను మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 11న వెల్లడించనుంది. బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోజు ఉదయం న�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శల దాడి తీవ్రతరం చేశారు. ఏదో ఒక రోజు దేశానికి మోదీ పేరు పెట్టే ర
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ సారథ్యంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు సిట్టింగ్ తృణమూల్ ఎమ్మెల్యేలు సోమవారం బీజేపీలో చేర
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి. ఆయన ఈ నెల 12న నామినేషన్ దా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువెందు అధికారి పోటీ చేయనున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో ఆమెతో తలపడనున్నారు. ఈ మేరకు 57 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శన
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతటా ఎన్నికల వేడి పతాకస్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ప్రచార పర్వంతో హోరెత్తిస్తుండగా కోల్కతాలో ప్రముఖ స్వీట్ దుకాణం ‘బలరామ్ మల్లిక్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల్లో చేరికల పర్వం ఊపందుకుంది. సినీ నటుడు, దర్శకుడు ధీరజ్ పండిట్, నటి సుభద్ర ముఖర్జీ, గాయని ఆదితి మున్షీ, నటి బిర్బహ హన్స్డా, బీజేపీ మాజీ న�
ముంబై : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలను అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారపర్వాన్ని ప్రారంభించాయి. పెద్ద ఎత్తున ర�
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ సారథి, సీఎం మమతా బెనర్జీపై నందిగ్రాం నుంచి సువేందు అధికారిని బరిలో దింపాలని కాషాయ కూటమి నిర్ణయించింది. బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులన�
ముంబై : పశ్చిమ బెంగాల్లో జరబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ పోటీ చేయడంలేదని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. బెంగాల్లో తమ పార్టీ పోటీ చేస్తు�
హైదరాబాద్: ఒక జాతీయ పార్టీగా బీహార్లోనేగాక బీహార్ వెలుపల కూడా సత్తా చాటాలని భావిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికలపై దృష్టి సారించింది. భావసారూప్యత కలిగిన పార్టీలత
కోల్కతా: ఇంధన ధరలు రోజు రోజూ విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా ఇవాళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎలక్ట�