న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ సారథి, సీఎం మమతా బెనర్జీపై నందిగ్రాం నుంచి సువేందు అధికారిని బరిలో దింపాలని కాషాయ కూటమి నిర్ణయించింది. బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులన�
ముంబై : పశ్చిమ బెంగాల్లో జరబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ పోటీ చేయడంలేదని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. బెంగాల్లో తమ పార్టీ పోటీ చేస్తు�
హైదరాబాద్: ఒక జాతీయ పార్టీగా బీహార్లోనేగాక బీహార్ వెలుపల కూడా సత్తా చాటాలని భావిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికలపై దృష్టి సారించింది. భావసారూప్యత కలిగిన పార్టీలత
కోల్కతా: ఇంధన ధరలు రోజు రోజూ విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా ఇవాళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎలక్ట�