కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను చీల్చేందుకు బీజేపీ కొత్తగా పట్టుకొచ్చిన పార్టీకి నిధులు సమకూరుస్తోందని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిం�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారి తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు కూడా మరీ గల్లీ నేతల్లాగా విమర్శ
కోల్కతా : ప్రభుత్వ రంగ సంస్ధలను కేంద్ర ప్రభుత్వం తెగనమ్ముతోందని ప్రధాని నరేంద్ర మోదీ అసత్యాల ఫ్యాక్టరీ ఒక్కటే మిగిలి ఉంటుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బ
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్లో ఏకంగా రెండు ఇళ్లు కిరాయికి తీసుకున్నారు. నందిగ్రామ్లోని రేయపారాలో ఈ రెండు ఇళ్లు ఉన్నాయి. మమత బయటి నుం�
పన్నీర్సెల్వం, బాబుల్ సుప్రియో,మెట్రో శ్రీధరన్కూ బలమైన పోటీవిజయన్, స్టాలిన్కు మాత్రం నల్లేరుపై నడకే! ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీనందిగ్రామ్లో మమతకు సవాల్గా మారిన సువేందుమరోవారంలో ప్రారంభంకాను
కోల్కతా: అధికారం కుటుంబం నిజ స్వరూపాన్ని గుర్తించలేకపోయిన ఓ పెద్ద గాడిదను నేను అని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కాంతి దక్షిణ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె అధికా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉండి తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరిన శిశిర్ అధికారి.. ఆదివారం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చ�
కోల్కతా : మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ గాంధారి మాదిరిగా తయారయ్యారని మాజీ ఎమ్మెల్యే, జగ్మోహన్ దాల్మియా కుమార్తె వైశాలీ దాల్మియా విమర్శించారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాలను, ఆకృత్యాలను చూడలేని అంధురాలని, త
కమలం అతి పెద్ద దోపిడీ పార్టీ: మమత ఖరగ్పూర్: బయటివాళ్లను బెంగాల్లోకి రానివ్వద్దంటూ ఆ రాష్ట్ర సీఎం మమత చేస్తున్న ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పికొడుతూ.. బీజేపీ డీఎన్ఏలో బెంగాల్ ఉందని వ్యాఖ్యానించారు.
కోల్కతా : బొగ్గు, ఇసుక మాఫియాను కాపాడుతోంది ఎవరో బెంగాల్ ప్రజలకు తెలుసునని ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పు
కోల్కతా: పదే పదే తమపై ఆరోపణలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం బలమైన సందేశాన్ని పంపించింది. ప్రతిసారీ అధికార పార్టీకి కొమ్ముకాస్తోందంటూ ఎన్నికల సంఘం �
కోల్కతా: తనను చంపడానికి బీజేపీ కుట్ర పన్నుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే తన భద్రతా అధికారి వివేక్ దూబేను ఎన్నికల కమిషన్ (ఈసీ) తొలగించిందన్నారు. మంగళవారం మెజి�
కోల్కతా : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీలే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం నిప్పులు చెరిగారు. ఈసీ రోజువారీ కార్యకలాపాల్లో అమిత్ షా జోక్యం చేసుకు�