కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసన్సోల్ బహిరంగసభలో ప్రసంగించిన ప్రధాన
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ బయటి వ్యక్తులను రాష్ట్రానికి తీసుకురావడంవల్లే పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతాబె
ఈసీకి మమత డిమాండ్ ఆ ఆలోచన లేదన్న ఈసీ కోల్కతా, ఏప్రిల్ 15: కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న దృష్ట్యా పశ్చిమ బెంగాల్లో మిగతా దశల పోలింగ్ను ఒకేసారి నిర్వహించాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ను ఆ రాష్ట్ర సీఎం, త
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీ కొవిడ్-19ను వ్యాప్తి చేస్తోందని సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి కనీసం 70 స్ధానాలు కూడా రావని అన్నారు. బెంగ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్లో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించిన ఘటన చోటుచేసుకున్న కూచ్బెహర్ జిల్లా సితాల్కుచ్చిలో సీఎం మమతా బెనర్జీ బుధవారం పర్యటిం
కోల్కతా, ఏప్రిల్ 13: ఎన్నికల కమిషన్ (ఈసీ) తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతా నడిబొడ్డులో మంగళవారం 3.5 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈసీ తనపై 24 గంటల ప్రచార నిషేధాన్ని విధించడం రాజ్యా
చెన్నై : ముస్లిం ఓట్లు, కేంద్ర బలగాలపై తిరగబడండి అన్న వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఒకరోజు ఎన్నిక ప్రచారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈసీ నిర్ణయాన్న�