కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్లో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించిన ఘటన చోటుచేసుకున్న కూచ్బెహర్ జిల్లా సితాల్కుచ్చిలో సీఎం మమతా బెనర్జీ బుధవారం పర్యటిం
కోల్కతా, ఏప్రిల్ 13: ఎన్నికల కమిషన్ (ఈసీ) తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతా నడిబొడ్డులో మంగళవారం 3.5 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈసీ తనపై 24 గంటల ప్రచార నిషేధాన్ని విధించడం రాజ్యా
చెన్నై : ముస్లిం ఓట్లు, కేంద్ర బలగాలపై తిరగబడండి అన్న వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఒకరోజు ఎన్నిక ప్రచారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈసీ నిర్ణయాన్న�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై ఎన్నికల కమిషన్ (ఈసీ) 24 గంటల ప్రచార నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మమతా బెనర్జీ.. కోల్కతాలోని గాంధీ విగ్రహం �
24 గంటలపాటు ప్రచారం చేయకుండా ఈసీ ఆంక్షలు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ కోల్కతా, ఏప్రిల్ 12: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై ఎన్నికల కమిషన్ (ఈసీ) 24 గంటల ప్రచార నిషేధాన�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దీదీ ఓ దీదీ అంటూ మరోసారి ఆమెను హేళన చేసిన మోదీ.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్లో శనివారం సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబాలను ఈ నెల 14న కలుస్తానని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సీతల్కుచిలోని 126 పోలింగ్ బూత్ వద్ద జవాన్ల కాల్పు�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో మొదటి నాలుగు విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని చూసిన తర్వాత కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఓటమి ఖాయమనే విషయం అర్థమైందని, అందుకే వాళ్లు ఇప్పు�
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడుత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించడాన్ని బెంగాల్ సీఎం మమతాబెనర్జి ఒక హత్యాకాండగా అభివర్ణించారు.
ప్రశాంత్ కిశోర్ అన్నట్టు బీజేపీ ఆడియో లీక్ కోల్కతా, ఏప్రిల్ 10: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సభలు, ర్యాలీలతో పాటు ఆడియో లీకులు కూడా ప్రచారంలో భాగంగా మారాయి. పోలింగ్ మొదలైనప్పటి నుంచి బీజేపీ, అధికార తృణ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ హింసాత్మకంగా మారడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కాషాయ పార్టీని టార్గెట్ చేసింది. కూచ్బెహర్లో సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ఐదుగురు మరణించి�