న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం మమతా బెనర్జీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. మరోసారి అధికారం చేపట్టనున్న ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. �
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంతో ఉత్కంఠ రేపిన నందిగ్రామ్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. రౌండ్ రౌండ్కూ ఆధిక్యం చేతులు మారిన ఈ స్థానంలో చివరికి మమతా 1200 ఓట్ల తేడాతో గెలిచ
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ( West Bengal Assembly Elections ) ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకునే దిశగా మమతా బెనర్జీ ( Mamata Banerjee ) సత్తా చాటారు. కాషాయ పార్టీతో హోరాహోరీ పోరు ఎదురైనా తనదైన వ్య�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సాధించిన విజయం పూర్తిగా మమతా బెనర్జీ వల్లే సాధ్యమైందని అన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వర్గియ. ఈ ఓటమి తర్వాత తాము ఆత్మ పర
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. రౌండ్ రౌండ్కూ ఆధిక్యం చేతులు మారుతూ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మొత్తం 1
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో టీఎంసీ ఆధిక్యంలో కొనసాగడం, 200కుపైగా స్థానాల్లో ఆ పార్టీ లీడ్లో ఉండటంతో మమతా బెనర్జీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘బెంగాల్ పులి’కి అభినందనల�
Akhileas yadav: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించబోతుండటంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్
ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన విరుచుకుపడింది. పశ్చిమ బెంగాల్లో మమత పార్టీ విజయం సాధిస్తే ప్రధాని మోదీ, అమిత్ షా వ్యక్తిగతంగా ఓడినట్లేనని శివస�
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలకమైన నందిగ్రామ్ స్థానంలో ముఖ్యమంత్రి, టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. ఆరో రౌండ్లో ఆమె 1427 ఓట్ల ఆధ
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లో ఊహించినట్లే నందిగ్రామ్ స్థానం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు రౌండ్లలో సీఎం, టీఎంసీ అభ్యర్థి మమతపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారే ఆధిక్యంలో ఉన్నారు. అయితే నాలుగ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 292 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగ్గా.. టీఎ