ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్ను సస్పెండ్ చేసింది మైక్రోబ్లాగింగ్ సంస్థ. ఆదివారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా కంగన అభ్యంతరకర ట్వీట్లు చేయడం వల్లే ఆమె అకౌంట్
కోల్కతా: బెంగాల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సీఎం మమత బెనర్జీ సున్నాకు పరిమితమైన వామపక్షీయులపై సానుభూతి ప్రకటించారు. విపక్షంలో వామపక్షాలు ఉండాలని తాను కోరుకుంటానని ఆమె పేర్కొన్నారు. అయితే బీజేపీకి
అందుకే రీకౌంటింగ్కు ఆదేశించలేదునందిగ్రామ్ ఫలితంపై కోర్టుకెళతా: మమతసీఎంగా రేపు దీదీ ప్రమాణం కోల్కతా, మే 3: నందిగ్రామ్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రాణభయంతోనే రీకౌంటింగ్కు ఆదేశించలేదని పశ్చిమ �
టీఎంసీ శాసనసభ పక్ష నాయకురాలిగా మమత | తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో మమత అధ్యక్షతన సమావేశం జరిగింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నందిగ్రామ్ ఎన్నికల ఫలితాలపై ఆ
ఎన్నికల్లో అహంకారం.. ధనబలం ఓడిపోయింది : కపిల్ సిబల్ | పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అహంకారం, ధనబలం ఓడిపోయాయని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు.
వీల్చెయిర్లో కూర్చునే చక్రం తిప్పిన దీదీ బీజేపీని ఒంటరిగా ఎదుర్కొని మహావిజయం ఓటమికి వెరువకుండా నందిగ్రామ్ నుంచి బరిలోకి బీజేపీ హిందూ రాజకీయాలకు దీటుగా ప్రచారం తనలాగా శ్లోకాలు వారు చదవలేరని వ్యాఖ్�
హోరాహోరీ పోరులో మమతపై విజయంరౌండు రౌండుకూ మారిన ఆధిక్యం1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపు కోల్కతా, మే 2: టీ20 మ్యాచ్ను తలపించిన ఎన్నికల ఫలితం ఇది.. నరాలు తెగే ఉత్కంఠ.. ఆద్యంతం రసవత్తరం.. రౌండ్ రౌండ్కూ మారిన ఆ�
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే మమతా బెనర్జీ బరిలోకి దిగిన నందిగ్రామ్ స్థానంలో మాత్రం ఫలితంపై గందరగోళం నెలకొంది.