కోల్ కతా : పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎ�
సీఎంగా ప్రమాణం చేసిన మమత.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బుధవారం మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయగానే ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెకు ఓ బలమైన సందేశం పంపించారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె సీఎం పదవి చేపట్టడం ఇది వరుసగా మూడోసారి. కొవిడ్ కారణంగా గవర్నర్ అధికార నివాసంలో నిరాడంబరంగా ఈ ప�
ఓట్ల లెక్కింపు ఉంటుందా? లేదా? అనేది నిర్ణయించాల్సిన పని అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిపై ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) మంగళవారం తెలిపింది.
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్ను సస్పెండ్ చేసింది మైక్రోబ్లాగింగ్ సంస్థ. ఆదివారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా కంగన అభ్యంతరకర ట్వీట్లు చేయడం వల్లే ఆమె అకౌంట్
కోల్కతా: బెంగాల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సీఎం మమత బెనర్జీ సున్నాకు పరిమితమైన వామపక్షీయులపై సానుభూతి ప్రకటించారు. విపక్షంలో వామపక్షాలు ఉండాలని తాను కోరుకుంటానని ఆమె పేర్కొన్నారు. అయితే బీజేపీకి
అందుకే రీకౌంటింగ్కు ఆదేశించలేదునందిగ్రామ్ ఫలితంపై కోర్టుకెళతా: మమతసీఎంగా రేపు దీదీ ప్రమాణం కోల్కతా, మే 3: నందిగ్రామ్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రాణభయంతోనే రీకౌంటింగ్కు ఆదేశించలేదని పశ్చిమ �
టీఎంసీ శాసనసభ పక్ష నాయకురాలిగా మమత | తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో మమత అధ్యక్షతన సమావేశం జరిగింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నందిగ్రామ్ ఎన్నికల ఫలితాలపై ఆ