Operation Sindoor : వర్షాకాల సమావేశాల్లో 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)పై చర్చలతో పార్లమెంట్ అట్టుడుకుతోంది. బుధవారం చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం సాగింది.
Loksabha Polls 2024 : శివుడు, రాముడిని ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ నేతలకు తొలి నుంచీ రాముడి పట్ల శత్రుభావం ఉందని మండిపడ్డారు.
AICC | తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది చివరి దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం పేరును అధికారికంగా ప్రకటించనుంది. తెలంగాణ సీఎం ఎంపికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్�
గ్వాలియర్, నవంబర్ 7: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ (ప్రధాన ప్రచారకర్త) అని కాంగ్రెస్ అధ్యక
ప్రజాస్వామ్య భారత్ను క్రమంగా నియంతృత్వ దేశంగా మార్చటమే మోదీ సర్కార్ లక్ష్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్' అన్న ఐడియాను గతంలో మూడు కమ
Opposition 3rd meeting | అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే రెండు దఫాల సమావేశాలు ముగించుకుని, మూడో దఫా సమావేశం కావాలని నిర్ణయించుకున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూ�
Karnataka new CM | కర్ణాటకలో సీఎం పదవిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది. సీఎం పదవి చేపట్టబోయే నేతను ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సాములా మారింది. సీఎం పదవి కోసం పోటీపడుతున్న వారిలో ముందంజలో ఉన్న మాజీ సీఎం సిద�
తుగ్లక్ లేన్లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లా ఖాళీ చేయాలంటూ లోక్సభ కార్యదర్శి పంపిన నోటీస్లోని ఆదేశాలకు తాను కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ అన్నారు.
Mallikharjun Kharge | దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధాన సమస్యలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తాము ఆ అంశాలనే ప్రధానంగా లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో దేశం ఆర్థ
Kharge comments | భారతదేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగాలు చేసిందని, దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ తమ ప్రాణాలను అర్పించారని..