గన్నేరువరం మండలంలోని మైలారం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ భ్రమరాంబ సమేత స్వయంభూ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్ర
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సౌకర్యాల లేమితో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసౌకర్యాల మధ్య ఈనెల 14న స్వామివారి కల్యాణోత్సవం ముగిసింది. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఒక్కటై
Srisailam Temple | శ్రీశైలం : శరన్నవరాత్రి వేడుకలు శ్రీశైల క్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడోరోజైన ఆదివారం భ్రమరాంబ దేవి కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నల్లటి రూపంలో జుట్టు విరబూసుకుని భ�
Srisailam Temple భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి రూ.3.46కోట్ల ఆదాయం సమకూరింది. హుండీలను గురువారం లెక్కించారు. గత 29 రోజుల్లో రూ.3,46,96,481 నగదు రూపేణ ఆదాయం లభించిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
Srisailam Temple | జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి కార్తీకమాసం ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు నవంబర్ 21 వరకు జరుగనున్నాయి. �
Srisailam | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జునవారల ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజున ఊయలసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Srisailam Temple | కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం తరఫున వినాయకుడికి అధికారులు మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పి�
Srisailam | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల ఊయలసేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజుల్లో ఊయల సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్త�