ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. మూడు రోజుల్లోనే 6 కోట్ల మందిక�
సంక్రాంతి పర్వదిన వేడుకలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఉల్లాసంగా, ఉత్సాహం గా జరుపుకొన్నారు. మంగళ, బుధవారాల్లో మకర, కనుమను వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా మహిళలు ఇంటింటా వేసిన రంగవల్లులు ఎ�
Parental Tips | సంక్రాంతి సెలవుల్లో మీ పిల్లలు బాగా ఆడుకున్నారా? ఈ ప్రశ్నకు చాలామంది పేరెంట్స్ సమాధానం చెప్పే స్థితిలో లేరు. ఎందుకంటే.. సెల్ఫోన్లకు అతుక్కుపోయిన పిల్లలు.. ఆరుబయట ఆటలకు దూరమై చాలాకాలమైంది.
కాప్రా సర్కిల్లో మకర సంక్రాంతి, కనుమ పండుగల వేడుకలను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపు కున్నారు. పండుగను పురస్కరించుకొని ఇండ్ల ముందు గొబ్బెమ్మలు, నవధాన్యాలు, రంగు రంగుల ముగ్గులతో అలంకరించారు. ఉదయం వీధుల్లో గం
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్..సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్లలో భాగంగా ప్రతి బంగారు ఆభరణం కొనుగోలుపై ఒక వెండి నాణెం, తరుగుదలలో 25
కోరిన కోర్కెలు తీర్చే నర్సన్న(లక్ష్మీనర్సింహస్వామి) ఉత్సవాలు సంక్రాంతిని పురస్కరించుకొని ఈనెల 13 నుంచి అప్పాజిపల్లిలో ప్రారంభం కానున్నాయి. ఐదు గ్రామాల ప్రజల ఇలవేల్పు అయిన స్వామి వారి బ్రహ్మో త్సవాలు మూ�