కడ్తాల్ : రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. బుధవారం ఉదయం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని
కడ్తాల్ : జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ దేవతను శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ యేడు సమృద
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని శుక్రవారం జిల్లా దేవాదాయశాఖ అధికారులు లెక్కించారు. దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ భాస్కర్, ఇన్స్పెక్టర్ ప్రణీత్�
కడ్తాల్ : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని మంగళవారం కోల్కత్తా హైకోర్ట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ముఖర్జీ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖర్జీకి ఆలయ అర్చకులు, నిర
కడ్తాల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి జాతర భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆరో రోజు అమ్మవారికి అర్చనలు, హరతీ, విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్త
కడ్తాల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఐదో రోజు అమ్మవారికి పుష్పార్చన, అర్చనలు, హారతి, విశేష పూజల�
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి జాతర వైభవంగా కొనసాగుతుంది. జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం రెండోరోజు అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలు చేసి, ఆలయ ఆవరణలో శతచంఢీ హో�
కడ్తాల్ : రంగారెడ్డి జిల్లాలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మైసిగండి మైసమ్మతల్లి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా కార్తీక మాసంలో అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అనావాయితీగా వస
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి నేటి నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఏడు రోజులపాటు నిర్వహించే జాతర నిర్వహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరను పురస్కరించుకుని ఆలయానికి �
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయ హుండీ లెక్కించారు. గురువారం దేవాదాయశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ప్రణీత్కుమార్ సమక్షంలో అమ్మవారి హుండీ లెక్కింపును నిర్వహించారు. 30రోజులకు సంబంధించిన హ�
కడ్తాల్ : సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకుని సన్మార్గంలో నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు మైసిగండి గ్రామంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద
ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రూ. 70లక్షలతో ఆలయ ప్రహారి నిర్మాణానికి శంకుస్థాపన కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, మైసిగండ�
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి ఎమ్మెల్యే జైపాల్యదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందిరిపైన ఉన్నదని, గిరిజను�