దేశంలో కార్ల ధరలు మరింత పెరగబోతున్నాయి. రూపాయి మారకం విలువ తగ్గడం, ఉత్పత్తి వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు అధికమవుతుండటంతో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ లాంటి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజా�
బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.400 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు తరలించుకుపోతుండటం, కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలతో మదుపరుల్లో సెంటిమెంట్ నీరుగారింది.
Mahindra Thar ROXX | మహీంద్రా అండ్ మహీంద్రా ఆఫ్ రోడ్ ఎస్యూవీ కారు థార్ రాక్స్ బుకింగ్స్ అదరగొట్టింది. కేవలం గంటలోపే 1.76 లక్షల కార్లు ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి.
Anand Mahindra : 30 ఏళ్ల నుంచి ఆనంద్ మహేంద్ర విదేశీ కార్లను వాడడం లేదు. ప్రస్తుతం ఆయన స్కార్పియో ఎన్ వాహనంలో విహరిస్తున్నారు. వీలైతే ఆయన భార్యకు చెందిన ఎక్స్యూవీ 700 వాహనాన్ని కూడా వాడుతున్నారు. కార్ల వాడకం �
Mahindra XUV700 AX7 | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ ఎస్యూవీ కారు ఎక్స్ యూవీ 700 ఏఎక్స్7 (XUV 700 AX7) మోడల్ కార్లపై ధర తగ్గించింది.
Mahindra XUV700 | మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కారు ఎక్స్యూవీ 700.. ఆవిష్కరించిన 33 నెలల్లో రెండు లక్షల యూనిట్లకు పైగా కార్లు విక్రయించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలకు లభించిన మద్దతుతో నిఫ్టీ ఏకంగా 22 వేల మార్క్ను మళ్లీ అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లు కోలుకోవడం, మదుపరులు ఎగబడి కొనుగో