మహేశ్వరం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని..మరోసారి ఆశీర్వదించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
సబ్బండ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే నని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మహేశ్వరం, గొల్లూరు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పా
సీఎం కేసీఆర్ పేరు వింటేనే ప్రధాని మోడీకి వణుకుపుడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
బీజేపీకి ఎన్నికల ప్రచారం మొదట్లోనే చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు కేంద్ర మంత్రి హాజరైన సభలో నేతలు ప్రసంగిస్తుండగానే జనం తిరిగి వెళ్లిపోవడంతో కంగుతిన్నారు.
కాంగ్రెస్లో టికెట్ల లొల్లి మళ్లీ మొదలైంది. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్న అధిష్ఠానం ప్రకటనతో నేతలు మళ్లీ రంగంలోకి దిగారు. ఎవరికి వారు తమ లాబీల ద్వారా టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు
జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో నేడు, రేపు మం త్రులు హరీశ్రావు, సత్యవతిరాథోడ్ పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మహేశ్వరంలోని మార్కెట్షెడ్, దుకాణ సముదాయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవ�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ఇప్పించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రూ.10 కోట్లు పుచ్చుకున్నారా? ఐదెకరాల భూమిని రాయించుకున్నారా? ‘ఓటుకు నో టు’ వ్యవహారం లాగే ‘సీటుకు నోటు’ వ్యవహ�
మహేశ్వరం నియోజకవర్గంలో రోజురోజుకూ చేరికల జోరు పెరుగుతుండడంతో బీఆర్ఎస్ బలగం మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా బీజేపీ నుంచి చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులతోపాటు సామాన్య కార్యకర్తలు సైతం గులాబీ గూట
Minister Sabitha Indrareddy | మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకుడుతో పాటు నాలుగు వందల మంది బీఆర్ఎస్ ( BRS )లో చేరారు.
మహేశ్వరం నియోజకవర్గం విద్యానిలయాలుగా కాకుండా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం కొత్వాల్ చెరువు తండాలో రూ. 25 లక్షలతో ఇంద్రారెడ్డి ట
మహేశ్వరం : ఉచిత శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఇంద్రారెడ్డి ట్రస్టు చైర్మన్ కార్తీక్రెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ ప్�
షాబాద్, ఫిబ్రవరి 10 : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో రెండు రోడ్డు మార్గాల అభివృద్ధికి రూ. 45 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
నాగిరెడ్డిపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నాయకులు ఆమె నివాసంలో కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిప
కందుకూరు : ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మిషన్భగీరథ అధికారులతో నియోజకవర్గంలోని తాగునీట�