హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని హెచ్ఐఐసీలో బుధవారం ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ ప్లీనరీకి టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలతో పాటు వివిధ దేశాల ఎన్నారై ప
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జన్మదినం సందర్భంగా ప్రగతి భవన్లో సీఎంను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే టీఆర్ఎ�
హైదరాబాద్ : ఎంత ఖర్చయినా భరించి.. ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన తెలంగాణ విద్యార్థులందరినీ చదివిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించడంపై టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్�
Mahesh Bigala | తాము బాగుండాలని అందరూ కోరుకుంటారు. అందరూ బాగుండాలనీ, అందులో తామూ ఉండాలని కొందరు మాత్రమే కోరుకుంటారు. అలాంటి అరుదైన మనిషి.. బిగాల మహేశ్ గుప్తా. ఆ పేరు గుర్తొస్తే తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐల పోర�
హైదరాబాద్ : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తీపి కబురు చెప్పారు. దీంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కల నేటితో సాకారం అయిందని టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ఈ సందర్భం
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్2022-23 లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. సోమవారం మంత్రి హరీష్రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా మహేష్ బిగాల మాట�
హైదరాబాద్ : ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్కు ట్విట్టర్ ద్వారా విజ
హైదరాబాద్ : తెలంగాణ నీటిపారుదల రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయిందని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి కొమురవెల్లి మల్లన్న సాగర్ జలాశయాన్�
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో కలిసి మహేష్ బిగాల హైదరాబాద్లో బర్త్డే వేడుకల�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రదాత సీఎం కేసీఆర్ జన్మదిన సంబురాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాట�
Minister KTR | తాను చదువుకున్న నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పాఠశాలకు తన తండ్రి బిగాల కృష్ణమూర్తి పేరుతో రూ.కోటి విరాళం ఇవ్వడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీర్ణం చేసుకొలేక పోతున్నారు. రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కిన ప్రధాని మోదీ అదే సభలో తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమా�