Governor Koshyari | మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలపై రచ్చ మహారాష్ట్రలో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తాజాగా వ్యవహారంతో మరోసారి వ�
Sharad Pawar | మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్పై గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేత శరద్ పవర్ మండిపడ్డారు. గవర్నర్ అన్ని హద్దులు దాటిపోయారని విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని
ముంబైపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ క్షమాపణలు చెప్పారు. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతే ఇక్కడ డబ్బులు మిగలదని, ముంబై ఆర్థిక రాజధానిగా ఉండబోద�
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను వెళ్లగొడితే అప్పుడు ముంబై, థానే లాంటి నగరాల్లో ఏమాత్రం డబ్బుల
ముంబై : సుదీర్ఘ రాజకీయ పరిణామాల అనంతరం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సోమవారం అసెంబ్లీలో మెజారిటీ �
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని రాజ్భవన్లో బుధవారం కలిశారు. రవిశాస్త్రి మర్యాదపూర్వకంగానే గవర్నర్ను కలిసినట్లు తెలిసింది. రాష్ట్రం�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు పది వేలు, యాక్టివ్ కేసుల సంఖ్య 88 వేలు దాటింది. గు
ముంబై : మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారి(78) ముంబైలోని ఓ ప్రభుత్వ దవాఖానాలో శుక్రవారం కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ రెండో దశ ప్రారంభమై�