తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్న సంకల్పం తో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన అపర భగీరథుడు కేసీఆర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ‘గ
కాగజ్నగర్ పట్టణం నుంచి టోంకిని సిద్ధి హనుమాన్ ఆలయం వరకు మంగళవారం ని ర్వహించిన 23వ మహాపాదయాత్రకు భక్తజనం పోటెత్తింది. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల నుంచే ప్రారంభమైన మహాపాదయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగ�
అమరావతిని రాజధానిగా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న అక్కడి రైతులు.. రెండో దశ పాదయత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 12 నుంచి రెండో దశ పాదయాత్రను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు...
అమరావతి : న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర సోమవారం 43వ రోజుకు చేరుకుంది. తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణిగుంట నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. దాదాపు 42 రోజుల పాటు �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఆదివారం 35వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని కండ్రిగ నుంచి యాచవరం మీదుగా వెంగమాంబపురం చేరుకో�
అమరావతి : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర ఈనెల 17న తిరుపతిలో ముగియనున్నది. అమరావతి నుంచి ప్రారంభమైన యాత్ర పలు జిల్లాలో కొనసాగుతూ తిరుపత�
అమరావతి : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పోలీసులు పలు కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోర్టు అనుమతి ప్రకారమే పాదయాత్రను నిర్వహిస్తుండగా బుధవారం నెల్లూరు జ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర మంగళవారం 30వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా అంబాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర నేటి నుంచి ప్రతిరోజూ 13 బదులు 15 క�
అమరావతి : అమరావతి రైతుల మహాపాదయాత్రకు నెల్లూరు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ చేపట్టిన పాదయాత్ర శనివారం 27వరోజుకు చేరుకుంద
అమరావతి : ఏపీకి అమరావతి రాజధాని కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన మహాపాదయాత్ర 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజ్యాంగం అమలు చేసిన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నెల్లూరు జిల్లాల