ఏటా ‘ఇన్స్పైర్ మనక్’ ద్వారా అవకాశం మంచి ప్రాజెక్టులకు బహుమతులు జిల్లాస్థాయిలో ఎంపికైతే రూ.10వేల ప్రోత్సాహం 2021-22కు ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం అక్టోబర్ 15 వరకు గడువు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రత�
మహబుబాబద్ : సీఎం కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోశారని మహబుబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ అన్నారు. గురువారం మహబుబాబాద్ నిజం చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల�
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాను మాతా, శిశు మరణ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక యశోద గార్డెన్లో పోషణ్ అభియ
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కేసముద్రం : గ్రామాల అభివృద్దికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మండలంలోని రంగాపురం గ్రామంలో
జిల్లా కలెక్టర్ కే.శశాంక మహబూబాబాద్ : జిల్లాలో నూరు శాతం వ్యాక్సినేషన్ కోసం వైద్యాధికారులందరూ కృషి చేయాలని కలెక్టర్ కే.శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద
జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బుర్ర సునీతపలుచోట్ల ఘనంగా జాతీయ క్రీడల దినోత్సవంకృష్ణకాలనీ/ ములుగుటౌన్/ ఏటూరునాగారం/ వెంకటాపూర్, ఆగస్టు 29: అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి దేశానికి ఖ్యాతిని త
నిర్ధారించిన అటవీ శాఖ అధికారులుఅడవిలోకి ఎవరూ వెళ్లొద్దని సూచనపులి కనిపిస్తే హాని తలపెట్టొద్దు : ఎఫ్ఆర్వో సృజనపెద్దపులి రాకతో అడవికి రక్షణములుగురూరల్, ఆగస్టు 29: ములుగు జిల్లా జగ్గన్నగూడెం- దేవునిగుట్�
తక్కువ విత్తనాలతో ఎక్కువ దిగుబడి రైతులకు లాభాలు కురిపిస్తున్న ‘కదిరి లేపాక్షి -1812’ రకం పల్లి ఎకరాకు 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాగుపై ఆసక్తి చూపుతున్న అన్నదాతలు కేసముద్రం ఆగస్టు 26 : మూస పద్ధతిలో కాకుండా �
నిత్యం గ్రామాల్లో ఉంటూ సాగు సలహాలు సీఎం కేసీఆర్ చొరవతో ‘వ్యవసాయ విస్తరణ’లో కొత్త విప్లవం కేసముద్రం, ఆగస్టు 24 : తెలంగాణ ఏర్పడకముందు పరిమిత సంఖ్యంలో ఉన్న ఏఈవోలు కార్యాలయాలకే పరిమితమయ్యేవారు. రాష్ట్ర ఆవిర�
బచ్చన్నపేట, ఆగస్టు 23 : జాతీయ ఉపాధి హామీ పనులకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో విజయలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని నక్కవానిగూడెంలో ఉపాధి పథకంలో చేసిన పనుల రికార్డులను ఆమె �
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలుమంత్రి సత్యవతిరాథోడ్సీఎంఆర్ఎఫ్ నుంచి బాధితుడికి రూ. 4 లక్షల ఎల్వోసీ అందజేతమహబూబాబాద్ రూరల్, ఆగస్టు 23: సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలక�
మోదీ తెలంగాణకు చేసిందేమీలేదు24 గంటల కరంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిశంభునిపల్లిలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంకమలాపూర్, ఆగస్టు 22 : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ త
పాలకుర్తి, ఆగస్టు 21: శ్రావనమాసాన్ని పురస్కరించుకుని జంధాల(రాఖీ) పౌర్ణమి సందర్భంగా ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సామూహిక జంధ్యా ధారణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఓంకారేశ్వరస్వా
రికార్డుల నిర్వహణ అధ్వానంఅటెండెన్స్ యాప్ను వాడాల్సిందేఆస్తుల వివరాలను నివేదించాలిఐటీడీఏ ఉద్యోగుల సమావేశంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్యఏటూరునాగారం, ఆగస్టు 21: ఐటీడీఏలోని వివిధ శాఖల్లో కొనసాగుతున్న డెప్య