సీఎం కేసీఆర్ పిలుపుతో పట్టుదల పెరిగింది మూడేళ్ల దాకా సాగు రైతుకు ప్రభుత్వ ప్రోత్సాహం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు 500 మంది రైతులతో అవగాహన సదస్సు తొర్రూరు, ఆగస్టు 6: వ్యవసాయరంగంలో విప్లవా త్మక మార�
తొర్రూరు/ హన్మకొండ చౌరస్తా, ఆగస్టు 6: ‘తెలంగాణ ఎట్లుండాలో కలలుగన్న జయశంకర్ సార్ గిప్పుడు బతికుంటే మస్తు సంబురపడేది.. ఆయన కోరుకున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ముందుకు నడుపుతున్నడు’ అని రాష్ట్ర �
ఒక్కరికి ఆపదొస్తే.. ఊరంతా అండగా.. ఎంతపెద్ద సమస్య అయినా గ్రామంలోనే పరిష్కారం ఇప్పటివరకు పోలీస్స్టేషన్ మెట్లెక్కని గిరిజనగూడెం పూర్తిగా మద్యపాన నిషేధం అమలు ఆదర్శంగా నిలుస్తున్న మొట్ల తిమ్మాపురం మహబూబా
యునెస్కో గుర్తింపు రావడానికి సీఎం కేసీఆర్ కృషిమాజీ ఎంపీ సీతారాంనాయక్మహబూబాబాద్, జూలై 30 : రామప్ప శిల్పకళా సౌందర్యానికి చిరునామా అని మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. శుక్రవారం మహబూ
మానుకోటలో మెడికల్, నర్సింగ్ కళాశాలల స్థలానికి హద్దుల గుర్తింపు ఎస్పీ కార్యాలయ సమీపంలో జాగ కేటాయింపు సర్వే పూర్తి చేసిన అధికారులు ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు మహబూబాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : మాన
చిన్నగూడూరు, జూలై 29: నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీడీవో సరస్వతి సూచించారు. గురువారం మండలంలోని పగిడిపల్లి గ్రామంలో నాటిన మొక్కలను, డంపింగ్ యార్డును పరిశీలించారు. పంచాయత�
డోర్నకల్, జూలై 29 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని వెన్నారంలో సీపీఎం కార్యక�
ఆదివారం సాయంత్రం 42 అడుగుల వద్ద ప్రవాహంఒకటి, రెండు ప్రమాద హెచ్చరికల ఉపసంహరణఊపిరి పీల్చుకున్న లోతట్టు ప్రాంత ప్రజలుభద్రాచలం, జూలై25: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు తగ్గుతున్నది. ఎగువ ప్రాంతాల్లో వర్�
మహబూబాబాద్, జూలై 24 : హరితహారంతో పట్టణాలకు సరికొత్త శోభ సంతరించుకుంటున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మునిసిపాలిటీ శివారు గాయత్రీగుట్ట సమీపంలోని జాతీయ రహదార�
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాలిగోదావరి తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందొద్దుమంత్రి సత్యవతి రాథోడ్మహబూబాబాద్, ఏటూరునాగరంలో అధికారులతో సమీక్షమహబూబాబాద్, జూలై 23 : భారీ వర్షాలతో దెబ్బతిన్న �
23మహబూబాబాద్ రూరల్, జూలై 22 : కలాన్ని ఆయు ధంగా మలిచి నిజాంను సైతం దిక్కరించిన మహాకవి దాశరథి కృష్ణా మాచార్యులని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు కొనియాడారు. గురువారం జిల్లా కేంద్రంలోని గ
మొక్కలు నాటి రక్షించాలి లక్ష్యం పూర్తి చేయాలని ఎస్పీ ఆదేశంమహబూబాబాద్రూరల్, జూలై 19 : మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం పెంపొందుతుందని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో హరితహారంలో భ
కలెక్టర్ వీపీ గౌతమ్పలు గ్రామాల్లో పర్యటనఅనుమతిలేని వెంచర్లపై చర్యలకు ఆదేశంబాధ్యతగా పనిచేయాలని సిబ్బందికి హితవుతొర్రూరు, జులై 16 : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక�
మొక్కలు నాటుతూ.. పంపిణీ చేస్తున్నఅధికారులు, ప్రజాప్రతినిధులుహరితహారం నిరంతరం కొనసాగించాలని పిలుపుప్రగతి పనులను పరిశీలిస్తున్న జిల్లా అధికారులు మహబూబాబాద్రూరల్, జూలై 14: నాటిన ప్రతి మొక్కనూ రక్షించాల