ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో బోర్డు ఏర్పాటు ఎక్కువ మంది విద్యార్థులుంటే న్యాయం చేయలేమనే ఈ నిర్ణయం: ఎస్ఎంసీ ఐనవోలు, జూలై 8 : మండలంలోని ఒంటిమామిడిపల్లి జడ్పీహెచ్ పాఠశాలలో ఇతర గ్రామాల విద్యార్థులకు
నారాయణపేట రూరల్, జూలై 7 : నాటిన ప్రతి మొక్క నూ సంరక్షించాల్సిన బాధ్యత సర్పంచులు, అధికారులదేనని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. బుధవారం మం డలంలోని కొల్లంపల్లి, అమ్మిరెడ్డిపల్లి, కోటకొండ తదితర గ్రామాల్లో �
ములుగు అదనపు కలెక్టర్ ఆదర్శ్సురభి గోవిందరావుపేట, జూలై 7 : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు అద్భుతం గా ఉన్నాయని ములుగు అదనపు కలెక్టర్ ఆదర్శ్సురభి, ఏటూరునాగారం ఐటీడీఏ �
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలిరాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్59, 30వ డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమంహన్మకొండ, జూలై 4 : మొక్క నాటిన వారే సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ప�
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిమానుకోటలో రూ.4.5కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్కు శంకుస్థాపన29వ వార్డులో పారిశుధ్య పనుల పరిశీలనఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి 45 మంది వైద్యులు,
ఏళ్లనాటి సమస్యలకు సత్వర పరిష్కారంరాయపర్తి విలేజ్పార్కు జిల్లాకే ఆదర్శంకలెక్టర్ ముండ్రాతి హరితరాయపర్తి, జూలై 1: రాష్ట్రంలోని పల్లెలు, మారుమూల గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకే తెలంగాణ ప్రభుత్వ�
హరితహారం, పల్లె, పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలిమంత్రి సత్యవతిరాథోడ్మహబూబాబాద్, జూన్ 30: నేషనల్ హైవే, ఆర్అండ్బీ రహదారులకు ఇరువైపులా ప్రణళికా బద్ధంగా ఏపుగా పెరిగే మొక్కలు నాటాలని రాష్ట్ర గిరిజన, స్త్�
ఆయకట్టు రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు భీమా ప్రాజెక్టు ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా సాగునీరు వరద కాల్వ లేదంటే రిజర్వాయర్ సర్వే కోసం నేడు జీవో విడుదలయ్యే అవకాశం మహబూబ్నగర్ జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతి�
పోచమ్మమైదాన్, జూన్ 16: వరంగల్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ వైద్యశాల స్థలాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భా
నువ్వు బీజేపీలో ఎందుకు చేరినవో ప్రజలకు చెప్పాలె కేసీఆర్ ఏం తక్కువ చేసిండని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినవ్ ఈటలపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫైర్ కమలాపూర్ మండలంలో పర్యటన.. టీఆర్ఎస్లో పలువురి చ�
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన నాయకులు కోస్గి, జూన్15 : రైతుబాంధవుడు రైతుబంధు పథకంతో రైతుల కళ్లల్లో చిరునవ్వు చిందిస్తూ పంటసాగుకు సహాయం చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ నాయకుల