Telangana Earthquake: 55 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఆ రేంజ్లో భూమి వణికినట్లు సెసిమాలజీ నిపుణులు చెబుతున్నారు. 1969లో భద్రచాలం ప్రాంతంలో ఆ స్థాయిలో భూకంపం వచ్చినట్లు హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ సెసిమాలజీ �
California Earthquake: కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం నమోదు అయ్యింది. ప్రస్తుతం ప్రాణ, ఆస్తి నష్టాలకు చెందిన సమాచారం లేదు. కెర్న్ కౌంటీలోని మెట్లర్ కేంద్రంగా భూ కంపం సంభవించింది.
అమెరికాలోని న్యూయార్క్ సిటీ రీజియన్లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది.
పశ్చిమ పపువా న్యూ గినియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. దాదాపు 1,000 ఇళ్లు ధ్వంసం కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Earthquake | లడఖ్లోని కార్గిల్లో 5.5 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. దీంతో ఉత్తర భారతదేశంతోపాటు పాకిస్థాన్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. సోమవారం మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మ
Earthquake | ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. తెహ్రీకి 78 కిలోమీటర్ల దూరంలో
Earthquake | ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో (Utnoor) స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం రాత్రి 11.23 గంటల సంమయంలో మండల కేంద్రంలో భూకంపం వచ్చింది. అంతా నిద్రలో ఉన్న సమయంలో
న్యూఢిల్లీ: అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 2.21 గంటలకు అండమాన్ సముద్రంలోని 40 కిలో మీటర్ల లోతులో ఇది సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎస్సీఎస్) తెలిపింది. రిక్టర్ స్కే�
Jaipur | రాజస్థాన్ రాజధాని జైపూర్లో (Jaipur) స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 8.01 గంటలకు జైపూర్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.8గా నమోదయిందని
చైనా | చైనాలో వరుసగా భూకంపాలు వస్తున్నాయి. జాంగుయ్ టౌన్షిప్, షాచే కౌంటీలో శనివారం ఉదయం 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. తాజాగా యెచెంగ్ కౌంటీలో ఆదివారం తెల్లవారుజామున
భూకంపం| ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5.56 గంటలకు మణిపూర్లోని ఉక్రుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస�