అధికార దుర్వినియోగంతో పాటు అనేక రకాలైన అరాచకాలు చేయడం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించిందని, బీఆర్ఎస్కు ఓటు బ్యాంకు చెక్కుచెదర లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అ�
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ రౌడీయిజం చేసి గెలిచారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ సంచలన విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం ముసుగులో అప్రజాస్వామిక పద్ధతిలో జరిగిన ఎన్న�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం ర�
ఎన్నికలు రావడం పోవడం సహజమే. అందులో కొన్ని మాత్రం ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ప్రజలకూ లీడర్లకూ మధ్య సంబంధ బాంధవ్యాలను గుర్తు చేసేలా సాగుతాయి. అచ్చం అలాంటి ఉప ఎన్నికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సాగుతు�
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్దే గెలుపని బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ష
అబద్ధానికి నిలువెత్తు నిదర్శం గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనే అని, అద్దం లాంటి కేసీఆర్ పాలన చూసి ఓటు వేయాలి అని దేవరకద్ర ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను క�
అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నిక ప్రచారంలో కడిగిపారేస్తున్నారని.. స్వయంగా ప్రచారం చేస్తున్న మంత్రులను హామీల సంగతేంటని ప్రజలు �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీల సంక్షేమ, భద్రత కోసం విశేషంగా కృషిచేసి పదేండ్లు అన్ని వర్గాలకు సుపరిపాలన అందించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు
‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నీతిమాలిన రాజకీయాలకు తెరలేపింది. ఓటమి భయంతోనే ఆ పార్టీ నేతలు ఫేక్ ప్రచారానికి దిగారు. అలాంటి వారిపై చర్యలు తప్పవు’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ �
జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దివంగత మాగంటి గోపీనాథ్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తనను గెలిపిస
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార జోరును పెంచింది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం నిర్వహించి బ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతాగోపీనాథ్ గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, భారీ మెజారిటీ సాధించడమే మన ముందు ఉన్న లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చ�