మాదిగ జాతిని మోసం చేసిన ద్రోహిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎంఎస్ఎఫ్ నాయకులు అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఉద్యోగ ఫలితాలను ప్రభుత్వం తక్షణమే వాయిదా వే
CM Revanth | అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth )మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ డిమాండ్ చేశారు.
MRPS | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లుతో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ ఆరోపించారు.
Reservation | ఏబీసీడీ వర్గీకరణలో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి వెంకటస్వామి మాదిగ హెచ్చరించారు.
ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న ‘లక్ష డప్పులు-వేల గొంతులు’ మహా ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడమంటే మాదిగ సమాజాన్ని విస్మరించడమేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర�
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను దేశ అత్యున్నత పురస్కారం వరించింది. దశాబ్దాల పాటు ఆయన చేసిన సామాజిక ఉద్యమాలకు అ రుదైన గౌరవం దక్కింది.
మన దేశం అనాదిగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కూరుకుపోయింది. అయితే, ఈ వ్యవస్థలో దళితులను అట్టడుగు స్థానంలో ఉంచడం దారుణం. తద్వారా దళితవర్గాలు వేల ఏండ్ల నుంచి సామాజిక హక్కులకు నోచుకోక.. అస్పృశ్యత, అంటరానితనాన
ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగజాతిని కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
Motkupalli Narsimhulu | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మాదిగల ఉనికి లేకుండా చేయాలన్న కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.
Motkupalli Narsimhulu | పార్లమెంట్ ఎన్నికల్లో(,Parliament elections) మాదిగలకు(Madigas) రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu) డిమాండ్ చేశారు.