మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Madhya Pradesh Polls) పోలింగ్ కొనసాగుతుండగా పోలింగ్కు ముందు రాజ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేతల వాహనాలను కొందరు ధ్వంసం చేశారు.
జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) పొట్టివాడైనా అహంకారి అని, పార్టీకి ఆయన ద్రోహం చేశాడని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత సింధియా దీటుగా బదులిచ్చారు.
Madhya Pradesh polls: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటల వరకు 28.18 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఓ పోలింగ్ బూత్ లో మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడికి చేదు అనుభవం
గిరిజనులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగా పరిగణిస్తే తాము మాత్రం వారి సంక్షేమానికి పాటుపడతామని ప్రధాని నరేంద్ర మోదీ (Madhya Pradesh Polls) అన్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ర్టానికి గతంలో సీఎంలుగా పనిచేసిన ఐదుగురి కుమారులు బరిలో నిలిచారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఉన్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సి
కాంగ్రెస్ హిందూ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని ఆ పార్టీ నేత, ఆధ్యాత్మికవేత్త ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో (Madhya Pradesh Polls) పార్టీ ప్రచారానికి తనను పిలవకపోవడానికి ఇద
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Chouhan) మండిపడ్డారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షోలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (Madhya Pradesh Polls) సంబంధించి కాంగ్రెస్ మంగళవారం ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. మ్యానిఫెస్టోలో ఓటర్లపై వరాల జల్లు కురిపించింది