Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పేరును నూతన షావల్ యంత్రానికి పెట్టామని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి వివరించారు.
పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు మెషీన్లో చీర ఇరుక్కుపోయి. ఓ మహిళ మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సత్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం కాటేదాన్కు చెంది�
ప్రతి యంత్రానికి ఓ రీసెట్ బటన్ ఉన్నప్పుడు.. అనుబంధ మంత్రమైన బంధానికి మాత్రం ఎందుకు ఉండకూడదు? ఏ కారణం వల్లనో ఆగిపోయిన ప్రేమ బండి మళ్లీ ఎందుకు పట్టా లెక్కకూడదు? ఆ దిశగా ప్రయత్నించి చూడ మంటున్నారు నిపుణులు
ఐఐటీలో సీటొస్తే భారీ ప్యాకేజీ ఖాయమని ఫిక్సయిపోతారు. కానీ, ఆమె మాత్రం జీవితంతో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఇండియాలో ఓ ఫుడ్ డెలివరీ స్టార్టప్ నడిపింది. లండన్లో ఫిన్ టెక్ కంపెనీ నిర్వహించింది. ఆడవాళ్ల ఉని�
వ్యవసాయంలో యాంత్రీకరణ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఆధునిక యంత్రాలు వస్తుండడంతో రైతులు ధీమాగా సాగుచేస్తున్నారు. కూలీల కొరత నుంచి యంత్రాలతో బయటపడుతున్నారు. మండలంలో ఇటీవల చెరుకు సాగు పెరిగింది. నీటి �
మనసుంటే మార్గం ఉంటుంది.. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది.. ఆ కోవలోనే మెట్పల్లికి చెందిన అల్లాడి ప్రభాకర్ అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. తన సృజన్మాత్మకతతో ప్రజలకు ఉపయోగపడే పరికరాలు రూపొందించిన �
ఆన్లైన్లో పేకాటాడుతున్న వారు తెలివి మీరుతున్నారు. ఆన్లైన్లో వివిధ యాప్లను డౌన్లోడ్ చేసుకొని.. జూదమాడి.. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆపై యంత్రం తయారు చేసిన మనిషితో పేకాట ఆడించి.. నిండా ముంచారని వి�
ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి సాగులో యాంత్రీకరణ ఆవశ్యకమని, ఆ దిశగా రైతులు అడుగులు వేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. అమెరికాలో పత్తి సాగు మొత్తం యాంత్రీకరణతోనే ముడిపడి ఉన్నదన్నారు. విత
నాటు వేసినప్పటి నుంచి కోత దశకు చేరుకునే వరకు వివిధ స్థాయిల్లో యంత్రాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు రైతులు. ఇది వరకు వరికోతను కూలీలను పెట్టి నూర్పిళ్లు చేయడంతో పశుగ్రాసనికి కొరత ఉండేది కాదు. మారుతున్�
వాయు కాలుష్యంతో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రత్యేకించి పట్టణవాసులను ఈ సమస్య అధికంగా పీడిస్తున్నది. ఈ నేపథ్యంలో గాలి నాణ్యతను పరీక్షించేందుకు గచ్చిబౌలిలోని
అందుబాటులోకి వేరుశనగ కట్టె, కాయను తీసే యంత్రం పెద్దవూర, ఏప్రిల్ 23: వ్యవసాయ కూలీల కొరతను తీర్చేందుకు అధునాతన యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లా పెద్దవూర మండలానికి వేరుశనగ కాయను వేర�