ఎల్ఆర్ఎస్ పథకంలో ఫీజుపై 25 శాతం రాయితీకి గడువు ఒక్కరోజే మిగిలింది. తొలుత మార్చి 31తో ముగియగా ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. అప్పటి వరకు రాయితీ వర్తిస్తుందని ప్రకటించింది.
అక్రమ లే అవుట్ల రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీంకు కాసుల పంట పండుతున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన వస్తున్నది. మొదట 25శాతం రాయితీ గత నెల 31 వరకు ఫీజు చెల్లింపునక�
సామాన్యుల ఇండ్లను కూలుస్తూ చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అని చెప్తున్న ప్రభుత్వం.. తన ఖజానాను నింపుకొనేందుకు ఇప్పుడు అవే అక్రమాలకు తెరలేపింది. ప్రభుత్వ, సీలింగ్, చెరువులు.. ఏదైతేనేం! ప్లాట్లు ఎక్కడు
LRS Scheme | ఎల్ఆర్ఎల్ స్కీమ్లో ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ(తగ్గింపు)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తూంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ సూచించారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆద
ప్రజలను కాపాడిన పోలీసులకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో భద్రత కరువైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఏఎస్ఐగా పనిచేసి ఎనిమిది నెలల క్రితం రిటైరైనా, తనకు రావాల్స
KTR | ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఎలాంటి చార్జీలు లేకుండా భూములను రెగ్యులరైజ్ చేసేందుకు వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్�
ప్రజల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల ప్లాట్లు క్రమబద్ధ్దీకరణ చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మంత్రులు గతంలో డిమాండ్ చేసినట్లుగానే ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చ�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ప్లాట్లను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్లో రుసుములు విధించకుండా.. పూర్తి ఉచిత�
అమలుకాని హామీలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హెచ్చరించారు. ఎల్ఆర్ఎస్ను ఉచి�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ పథకం అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నేతలు డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు నేడు మాటమార్చారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్�
హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న’ అన్నట్లుగా ప్రభుత్వ �
ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలంటూ.. బీఆర్ఎస్ శ్రేణులు అల్వాల్ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన అల్వాల్ సర్కిల్ డీసీ శ్రీనివాస్ రెడ్డి ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే మర