ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. తిరుపల్లి, వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట గల గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం వచ్చిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతున్నది. నో స్టాక్ బోర్డులు దర
గ్యాస్ కోసం వినియోగదారులు పడుతున్న కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురిస్తుండటంతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, హెచ్పీ గ్యాస్ కంపెనీ ప్రతినిధులు స్పందించారు. గత నాలుగురోజుల�
Gas Shortage | జహీరాబాద్ పట్టణంలోని రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్, వీధుల్లో తోపుడు బళ్లపై బజ్జీలు, పకోడీలు విక్రయిస్తూ చాలామంది ఉపాధి పొందుతున్నారు. కాగా ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో చాలా మంది
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ కొరత ఏర్పడిందన్న భయాందోళనకు తోడు బుకింగ్, సరఫరాల్లో సాంకేతిక చిక్కులు తలెత్తాయి. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
దేశంలోని 10.35 లక్షల పాఠశాలల్లో సుమారు 11 కోట్ల మంది పిల్లలకు సేవలందిస్తున్న ప్రధాని పోషణ్ మధ్యాహ్న భోజన పథకం ఎల్పీజీ కొరత కారణంగా అమలులో పెను సవాళ్లను ఎదుర్కొంటున్నది. సామాజికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయ వర�
ఎల్పీజీ సంక్షోభంతో కేరళవ్యాప్తంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో కేరళ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ పోరుబాట పట్టింది. ఈ నెల 23న రాష్ట్రవ్యాప్త సమ్మె నిర్వహించాలని నిర్ణయించింది.
దేశంలో ఎల్పీజీ సంక్షోభం సోమవారం పార్లమెంట్ సమావేశాల్ని కుదిపేసింది. రాజ్యసభలో అధికార, విపక్షాలు మధ్య మాటల యుద్ధం సాగింది. ‘ఇది ముమ్మాటికీ కేంద్రం వైఫల్యమే. ఇరాన్ యుద్ధంతో ఇంధన సరఫరాలో ఆటంకాలు ఏర్పడుత�
LPG Shortage : దేశంలో ఎల్పీజీ కొరత లేదని, మన అవసరాలకు సరిపడా చమురు నిల్వలున్నాయని కేంద్రం ప్రకటించింది. అయితే, కొరత వస్తుందేమోనన్న భయంతో ప్రజలు ఎక్కువగా బుకింగ్స్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రం తెలి�
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏర్పడిన వంట గ్యాస్ సంక్షోభాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బులకు ఆశ పడి అందిన కాడికి దోచుకుంటున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. నగరంపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తున్నది. ఎల్పీజీ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. హోటల్ నిర్వాహకుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొన్ని హోట�
Rahul Gandhi : దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఇంకా పెరగకముందే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Mumbai hotels | దేశంలో చమురు (Oil), గ్యాస్ (Gas) నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం (Union Govt) చెబుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తున్నది. వాణిజ్య సిలిండర్ల కొరత (LPG shortage) కారణంగా ముంబై (Mumbai) లో 20 శాతం హో