Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు 13 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తుల రాకతో తిరుమల (Tirumala) లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.