Yash Rathi | దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి సమాజంలో వివాదాలు సృష్టించడం ఈ మధ్య కొందరు సెలెబ్రిటీలకు అలవాటుగా మారింది. తాజాగా స్టాండప్ కమెడియన్ (Stand-up comedian) యశ్ రథి (Yash Rathi) కూడా అదే బాటలో నడిచాడు.
శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమబెంగాల్లో చెలరేగిన అల్లర్లు ముందస్తు ప్రణాళికేనన్న అనుమానాన్ని కల్కత్తా హైకోర్టు వ్యక్తం చేసింది. అల్లర్లపై ఎన్ఐఏ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తీర్పున�
టీఎస్ఆర్టీసీ ఆధ్యాత్మిక సేవ కొనసాగిస్తున్నది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణోత్సవ తలంబ్రాలను రూ.116 చెల్లించి బుక్ చేసుకున్న భక్తులకు నేరుగా ఇంటికే వెళ్లి అందిస్తున్నది. లాజ�
శ్రీరామనవమి ((Sri Rama Navami)) సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarshan Pattnaik) శ్రీరాముడి సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరీ (Puri) తీరంలో అయోధ్య ఆలయం (Ayodhya's Ram Temple), చూడచక్కన�
తాను ఎప్పుడూ కూడా పాకిస్థాన్ వైపు మొగ్గు చూపలేదని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. జిన్నా వచ్చి తన తండ్రిని కలిశారని, అయితే ఆయనతో చేతులు కలిపేందుకు తాము నిరాకరించినట్లు తెలిపారు.
రాముని గుడి లేని ఊరైనా ఉంటుంది, కానీ హనుమంతుడి గుడి లేని ఊరు ఉండదనేది జనవాక్యం. గ్రామ రక్షకుడిగా, ఊరి పొలిమేరల సంరక్షకుడిగా ఆంజనేయుడికి ఉన్న ప్రాధాన్యం అలాంటిది మరి! అందుకే కొన్ని ఊళ్లలో అయితే ఊరి మధ్యలో �
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, బీజేపీపై మరోసారి మండిపడ్డారు. రాముడిని ‘రాంబో’గా, హనుమంతుడిని ‘కోపానికి చిహ్నం’ గా ఆ పార్టీ మార్చుతున్నదని విమర్శించారు. సోమవారం జరిగిన ఒక కార్యక
చండీగఢ్ : శ్రీరాముడిపై బీహార్ హామీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ చేసిన వ్యాఖ్యలపై హర్యానా మంత్రి అనిల్ విజ్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యక్తి భూమికి భారం అంటూ మండిపడ్డారు. శ్రీరాముడు ప్రజల గుండెల్లో �
శ్రీరామనవమిని పురస్కరించుకుని ఒడిశాలోని పూరీబీచ్లో రామాలయం వెలిసింది. అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో ఆరు ఫీట్ల పొడవైన రామమందిర ప్రతిరూపాన్ని ర�