Loksabha Elections 2024 : దేశానికి స్వాతంత్రం లభించినప్పటి నుంచి ప్రజలను పేదలుగా కొనసాగిస్తూ వారిని ఓటు బ్యాంక్గా వాడుకునే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరించిందని హరియాణ సీఎం నాయబ్ సింగ్ సైనీ ఆరోప
Loksabha Elections 2024 : చత్తీస్ఘఢ్, రాజస్ధాన్ సహా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు రుణాలను మాఫీ చేశామని కానీ కాషాయ పాలకులు ఏం చేశారో ప్రజలు గమనించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధ�
Loksabha Elections 2024 : ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్లో పరిస్ధితిని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
దేశంలో కొందరు పాకిస్తాన్కు వత్తాసు పలుకుతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. పాక్ను మీరు ఇంతలా ప్రేమిస్తుంటే మీరు దేశానికి భారంగా ఇక్కడ ఎందుకు..అక్కడికే వెళ్లి అడుక్కోండని కోరాల�
Loksabha Elections 2024 : దేశం పురోగమిస్తోందని, ఆర్ధిక వ్యవస్ధ బలోపేతమైందని వార్తా చానెల్స్ ఊదరగొడుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.
Loksabha Elections 2024 : ఎన్నికల ప్రచారంలో మోదీ అంతా తానై వ్యవహరిస్తూ పార్టీలో ప్రముఖ నేతలను సైతం పక్కనపెట్టారని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృధ్వీరాజ్ చవాన్ అన్నారు.
Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు విధానాల కారణంగా 25 కోట్ల మంది యువత వయసు మీరడంతో పాటు నిరుద్యోగం పెచ్చుమీరిందని బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.