2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన 8,360 మంది అభ్యర్థుల్లో 7,190 మంది తమ డిపాజిట్లను కోల్పోయారు. అంటే 86 శాతం మందికి తగినన్ని ఓట్లు లభించలేదన్నమాట.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు త్వరలో అమలు కానున్న తరుణంలోనూ.. ఎన్నికల రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం ఆశించినంత పెరగడం లేదని తాజా లోక్సభ ఎన్నికలు తేటతెల్లం చేశాయి.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy )బుధవారం ఢిల్లీ(Delhi) బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో మిగిలిన 8 లోక్సభ స్థానాలకు నేడు అభ్యర్థులను(Lok Sabha Candidates) ప్రకటించే అవకాశం ఉంది.
నల్లగొండ, భువనగిరి బీఆర్ఎస్ లోక్సభ స్థానాల అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. పార్టీ శ్రేణుల మనోగతానికి అనుగుణంగా సామాజిక సమీకరణలు, ఇతర బలాబలాల భేరీజు అనంతరం శనివారం సాయంత్రం పార్టీ అధిన
మరో రెండు లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నాగర్కర్నూల్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మెదక్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పీ వెంకట్రామ్రె�
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. సోమవారం హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
Mamata Bnerjee | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి మమతాబెనర్జీ లోక్సభ ఎన్నికల్లో పోటీపడబోయే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు 42 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా
తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ నాయకులకు బీఆర్ఎస్ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్కు కరీంనగర్, మరో సీనియర్ నాయక�
Lok Sabha | దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండటంతో.. అన్ని పార్టీలు ఇప్పటికే సమయాత్తమవుతున్నాయి.