ఆహారాన్ని శక్తిగా మార్చే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కీలక అవయవం కాలేయం. అది కనుక బలహీనపడితే దేహంలోని మిగతా భాగాలనూ నిస్సత్తువ ఆవహిస్తుంది. కాలేయ సంబంధ రోగాలకు కారణం.. హెపటైటిస్ వైరస్లే. వీటి బారినపడి ప్�
సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో కాలేయ (లివర్) మార్పిడి కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరమైంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లో మాత్రమే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగు
గత ఏడాది అక్టోబర్లో అమెరికాలోని అలబామాలో 9 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వీరి వయసు 1-6 ఏండ్లు మాత్రమే. బాధిత చిన్నారులను పరీక్షించిన వైద్యులు.. వాపు కారణంగా కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. 3 నె�
చాలామంది గుండె, కాలేయం, మూత్రపిండాలను కాపాడుకునేందుకు ఎంతో శ్రద్ధ చూపుతారు. కానీ క్లోమ గ్రంథి(పాంక్రియాస్)ను మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చి, ప్రతీ కణాన్ని ఉత్తేజితం చేసే క్�
సూపరింటెండెంట్ సహా ఇద్దరు వైద్యులపై క్రమశిక్షణ చర్యలు రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం హైదరాబాద్/వరంగల్, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/వరంగల్ చౌరస్తా: వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగ
పండంటి బిడ్డ బతుకు ప్రమాదంలో పడుతుంది. పచ్చని బాల్యాన్ని చూసి పచ్చకామెర్ల కన్ను కుడుతుంది. చంద్రబింబం లాంటి మొహం ఉబ్బిపోతుంది. నిన్నమొన్నటి వరకూ బుడిబుడి అడుగులేసిన చిన్ని పాదాలు వాచిపోతాయి. పొట్ట లావై�
పలువురు వామపక్ష నాయకుల నివాళి చిక్కడపల్లి, ఫిబ్రవరి 14: ఎంసీపీఐ(యూ) పొలిట్బ్యూరో సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా లివర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ 4 రోజు�
మానవ శరీరంలో ఐదు వందలకు పైగా జీవక్రియల్లో పాల్గొనే ముఖ్య అవయవం.. కాలేయం! ఈ భాగాన్ని తీవ్ర ఇబ్బంది పెట్టే సమస్య హెపటైటిస్. ఇన్ఫెక్షన్లు, ఆల్కహాల్ వంటి దురలవాట్లు, జన్యుపరమైన లోపాలు, ఔషధాల దుష్ప్రభావాలు..
న్యూఢిల్లీ, జూలై 22: స్టెరాయిడ్ల చికిత్స అనంతరం కొవిడ్-19 నుంచి కోలుకున్న రోగుల కాలేయంలో కొన్ని గడ్డలను గుర్తించినట్టు ఢిల్లీలోని సర్ గంగారాం దవాఖాన వైద్యులు గురువారం తెలిపారు. వైరస్ నుంచి కోలుకున్న 14 మ�
జాగ్రత్తలు తప్పనిసరి.. ఊబకాయులు బరువును క్రమంగా తగ్గించుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవల్స్ను నియంత్రించుకోవాలి. చెడు కొవ్వు పేరుకుపోయిన వారు కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. హెపటైటిస్-సి �
దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఒక రోగికి ఏక కాలంలో కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అపోలో ఆస్పత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియ�
గొల్లపల్లి, ఏప్రిల్ 12: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండ లం బిబిరాజ్పల్లికి చెందిన రాజన్న (రఘునందన్)కు మంత్రి కొప్పుల ఈశ్వర్ అండగా నిలిచారు.