దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఒక రోగికి ఏక కాలంలో కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అపోలో ఆస్పత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియ�
గొల్లపల్లి, ఏప్రిల్ 12: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండ లం బిబిరాజ్పల్లికి చెందిన రాజన్న (రఘునందన్)కు మంత్రి కొప్పుల ఈశ్వర్ అండగా నిలిచారు.