Man Kills Live-In Partner | గుడ్డు కూర వండేందుకు నిరాకరించడంతో సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. నిర్మాణంలో ఉన్న ఇంటి యజమాని ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇ
woman stabs live in partner | ఒక మహిళ తన కుమారుడి కళ్ల ముందే సహజీవనం చేస్తున్న వ్యక్తిని కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆమె కుమారు�
Kerala Woman : ఏడేళ్ల కూతుర్ని రేప్ చేసే విధంగా లివిన్ పార్ట్నర్ను ప్రోత్సహించిన కేసులో.. కేరళకు చెందిన మహిళకు 40 ఏళ్ల జైలుశిక్ష ఖరారైంది. తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి ఆర్ రేఖ ఈ తీర్�
stabbed to death | తండ్రితో సహజీవనం చేస్తున్న మహిళతోపాటు తాతను ఇద్దరు మనవళ్లు కత్తితో పొడిచి చంపారు. (stabbed to death )కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నది.
Man Kills Live In Partner | సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. (Man Kills Live In Partner ) ఆమె మృతదేహాన్ని పడేసేందుకు అతడి భార్య కూడా సహకరించింది.
Bengaluru : సహజీవనం చేస్తున్న వ్యక్తిని ప్రెజర్ కుక్కరుతో కొట్టి చంపాడో ఉన్మాది. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. పరారీలో ఉన్న వైష్ణవ్ను పట్టుకున్నారు.
వాళ్లిద్దరు మూడేండ్లుగా సహజీనం చేస్తున్నారు. ఇద్దరూ నడివయస్కులే. ఏమైందో ఏమో కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంకేముంది.. ఓ రోజు ఆమెను చంపేశాడు (Murder). ట్రీ కట్టర్తో (Tree cutter) ఆమె శరీరాన్ని ముక్కలుముక్�
Man Kills Live-In Partner | జైల్లో ఉన్న వినీత్ గత ఏడాది నవంబర్ 26న బెయిల్పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్కు చెందిన నాజ్, వినీత్ సోదరి పారుల్తో కలిసి ఢిల్లీలోని రూమ్లో ఉండేదని అన్నారు. బెయిల్పై జై�
live-in partner acid attack గడిచిన 25 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళపై 62 ఏళ్ల ఓ వ్యక్తి యాసిడ్తో దాడి చేశారు. ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యాసిడ్ దాడితో ఆ మహిళకు 40 శాతం శరీరం కాలిపోయింది. ప్రస
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఏడేండ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళను గుట్టుచప్పుడు కాకుండా హతమార్చి ఇంటికి తాళం పెట్టాడు. ఆ తర్వాత
Aftab Shraddha :సహజీవనం చేస్తున్న 26 ఏళ్ల శ్రద్ధా వాల్కర్ను 28 ఏళ్ల ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా అత్యంత క్రూరంగా చంపిన విషయం తెలిసిందే. లవర్ను 35 ముక్కలు చేసి.. ఫ్రిడ్జ్లో దాచి.. ఆ తర్వాత ఆమె శరీరా భాగాలను ఢిల్
భోపాల్: సహజీవనం చేస్తున్న నర్సును ఒక డాక్టర్ దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ సంఘటన జరిగింది. తాటిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోన
హర్యానాలోని గురుగ్రాంలో దారుణం వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన కార్మికుడి (42)ని మృతదేహం లభ్యమైన రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేశారు.