తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2023-25 ఎక్సైజ్ పాలసీ ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనున్నది.
AP News | నూతన బార్ పాలసీలో భాగంగా బార్ లైసెన్స్ ఫీజులను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించింది. అలాగే లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కూడా కల్పించింది. ఈ నిర్ణయం దరఖాస్తుదారులకు ఆర్థికంగా �
తొమ్మిది రోజుల్లో రూ .9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని గొప్పలకు పోయిన రేవంత్రెడ్డి ప్రభుత్వం సరిగ్గా నెల తిరక్క ముందే 15 రోజుల్లో రూ. 15 వేల కోట్లు జనం దగ్గర నుంచి గుంజుకునే లిక్కర్ పాలసీ అమల్లోకి తెస్తున్నద
బీరు ధరలు పెంచి ఇప్పటికే మద్యం ప్రియుల మీద భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ స్కాచ్ (ఐఎఫ్ఎమ్ఎల్) మద్యం రకాల ధరల పెంపునకు ప్రయత్నాలు ప్రారంభించింది.
Nara Lokesh | లిక్కర్ మాఫియాకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి.. మద్యం తయారు చేసి.. మద్యం అమ్మి, దాని మీద వచ్చే
YS Sharmila | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన చంద్రబాబు.. మద్యం సిండికేట్లను అరికట్టడంలో రాజకీయ చోద్యం
liquor policy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సులకు (licenses of liquor shops) దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై ఎమ్మెల్సీ, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించాలని చూడలేదని అన్నారు. గతంల�
Telangana | మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు అధికార పార్టీ నాయకులను సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నది. అడిగిందే తడవుగా లేదనకుండా ఏ4 ఎలైట్ మద్యం మాల్స్కు లైసెన్స్�
Liquor policy | ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు.
మద్యం పాలసీకి సంబంధించి అవినీతి ఆరోపణల కేసులో కేజ్రీవాల్ను సీబీఐ బుధవారం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచింది.