మద్యం పాలసీకి సంబంధించి అవినీతి ఆరోపణల కేసులో కేజ్రీవాల్ను సీబీఐ బుధవారం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో బుధవారం విచారణకు రానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన్ను సీబీఐ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో మం�
ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మద్యం పాలసీపై ఈ నెల 14న అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
జిల్లాలో 2023-25 సంవత్సరానికి డిసెంబర్ 1నుంచి నూతన మద్యం పాలసీ అమలులో ఉండనుంది. రెండు సంవత్సరాల పాటు ఈ పాలసీ అమలులో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. రెండేళ్ల పాటు కొనసాగిన మద్యం పాలసీ గురువారంతో ము�
తెలంగాణవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల లైసెన్సు గడువు నేటితో ముగియనున్నది. ఇటీవల నిర్వహించిన టెండర్లలో షాపులు దక్కించుకున్నవారు డిసెంబర్ 1 నుంచి రెండేండ్ల పాటు మద్యం దుకాణాలను నిర్వహించనున్నారు.
Sanjay Singh: ఢిల్లీ కోర్టు ఆప్ ఎంపీకి వార్నింగ్ ఇచ్చింది. కోర్టు రూమ్లో రాజకీయ ప్రసంగాలు సరికాదు అని సంజయ్కు హెచ్చరిక చేసింది. అదానీ గురించి కోర్టులో ప్రస్తావించడాన్ని జడ్జి నాగపాల్ తప్పుపట్టారు.
ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 82 మద్యం దుకాణాలకు 3,969 దరఖాస్తులు వచ్చాయి. దాంతో జిల్లాలో రూ 79.38 కోట్ల ఆదాయం సమకూరింది.
మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తున్నాయని, 2023-25 సంవత్సరాలకు పాత మద్యం పాలసీని అమలు చేస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ స్పష్టం చేశారు. సిద్దిపేట ఎక
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం మద్యం టెండర్ల ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు భద్రాద్రి జిల్లాను తొమ్మిది దరఖాస్తులు, ఖమ్మం జిల్లా నుంచి రెండు దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్శాఖ అధికారులు తెలిపారు.
మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పాత మద్యం పాలసీ నవంబర్ 30తో ముగియనుండగా కొత్తగా జారీ చేసే లైసెన్సులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనుగడలోకి వస్తాయి. ఈ నెల 4 నుంచి ద
Manish Sisodia | లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి (former Deputy Chief Minister ), ఆప్ (AAP) సీనియర్ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు చుక్కెదురైంది. సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించ�
మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి విమర్శలు గుప్పించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యం విధానాన్ని ఆమె తప్పుప
ఢిల్లీ మద్యం పాలసీలో అసలు స్కామే లేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రగడపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీలో చేరితే తనపై ఉన్న కేసులన్నీ ఎత్తేస్తామని కాషాయ నేతలు ఆఫర్ ఇచ్చారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన వ