లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమైందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్పై శుక్రవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె స్పందించారు. హైద
ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం హర్షం వ్యక్తం చేస్తూ ‘సత్యం ఎప్
మద్యం కేసులో కేజ్రీవాల్కు కోర్టు క్లీన్చిట్ ఇవ్వడంతో బీజేపీపై నెటిజన్లు మండిపడ్డారు. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలు బయటపడ్డాయని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, విపక్షాలకు వ్యతిరేకంగా ఏజెన్సీలను దుర్విని�
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా అడుగులు వేసిన కేసీఆర్, కేజ్రీవాల్ను దెబ్బతీసేందుకే బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ మద్యం కేసు బనాయించిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ ఆరోపించారు.
Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఆ కేసును మూసివేస్తూ ఇవాళ ఢిల్లీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ కేసులో నిందితులైన 23 మందిపై అభియోగాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సత్�
ఏపీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్హౌస్లో అక్రమ మద్యంతోపాటు, రూ.11 కోట్ల నగదు డంప్ను సిట్ అధికారులు గుర్తించ�
Mithun Reddy | ఆంధ్రప్రదేశ్ మధ్యం కుంభకోణం కేసులో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ మిథున్రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కుంభకోణం కేసులో ఏ-4గా ఉన్న ఆయనను సిట్ విజయవాడలోని కార్య
కల్తీ మద్యం తయారు చేస్తున్న ఐదుగురిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 600 లీటర్ల స్పిరిట్, 660 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్�
Kejriwal | కేంద్రంలోని నరేంద్రమోదీ (Narendra Modi) ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ఓడితే అక్కడి ముఖ్యమంత్రిపైన, అక్కడి అధికార పార్టీ నేతలపైన �
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఎమ్మెల్సీ కవితను జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే ట్రయల్ కోర్టు కవిత విడుదల కోసం రిలీజ్ వారెంట్ జారీచేసింది.