జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం వద్ద కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి పక్కన మద్యం వాహనం బుధవారం బోల్తా పడింది. కరీంనగర్ మద్యం డిపో నుంచి రూ.50 లక్షల విలువైన మద్యంతో ఏపీ15 పీసీ7575 నంబర్ గల వాహనం కోరుట్ల
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఐఆర్ఆర్, లిక్కర్ కేసు, ఇసుక కేసుల్లో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసుల గురించి మీడియాతో మాట్లా
CM Kejriwal: ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసేందుకు ఈడీ ప్లాన్ చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి ఆతిషి ఆరోపించారు. నవంబర్ 2వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు సమన్లు జారీ చేస�
మద్య నిషేధం అమలవుతున్న గుజరాత్ మత్తు గుప్పిట జోగుతున్నది. గత రెండేండ్లలో రాష్ట్రంలో రూ.4,058 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.211 కోట్ల లిక్కర్ను అధికారులు సీజ్ చేశారు.