మధిర నియోజవర్గ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజ్ స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన భట్టి విక్రమార్కకు ఇ�
Lingala Kamal raj | సీఎం కేసీఆర్ సుపరిపాలన చూసి ఆంధ్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తాము కూడా తెలంగాణలో ఉంటే బాగుండునని కోరుకుంటున్నారని జెడ్పీ చైర్మన్, మధిర(Madhira) బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్(Lingala Kamal raj ) అన్నారు. మ�
మధిర : అంతర్గత రహదారుల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని పలుగ్రామాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పర్యటించారు. ఎర్రుపాలెంమండ
చింతకాని: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు తలఎత్తుకొని జీవిస్తున్నారని, వారి మోముల్లో ఆనందం వికసిస్తోందని, రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని ట
మధిర: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో జిల్లా మార్కెటింగ్ సహకార సంస్థ లిమి
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ ఎంఎల్సీ అభ్యర్ధిగా తాతా మధుసూధన్ గెలుపొందిన సందర్బంగా బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ను ఆయన నివాసంలో తాతా మధు మార్యదపూర్వకంగా కలిసి తన గెలుపుకోసం �
మధిర: అన్నదానానికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. గురువారం శ్రీస్వామి అప్పయ్య అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో మధిరలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆ�
ఖమ్మం: స్ధానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా ఉంటాయని, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. బుధవ�
ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జిల్లా జడ్పి చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మధిరలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రైత�
మధిర: జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సోమవారం మధిర మున్సిపాలిటీ పరిధిలో పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 22వ వార్డులో స్టేషన్రోడ్డు బాలాజీనగర్లో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీరో
మధిర: మధిర మండల కేంద్రంలోని మండల పరిషత్ డెవలప్మెంట్ (ఎంపీడీఓ) కార్యాలయాన్ని సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిష్టర్లు పరిశీలించి వివరాలు అడిగి తెలుస�
ఎర్రుపాలెం: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మండలంలోని నరసి
బోనకల్లు: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా బోనకల్లులో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం పూజలు నిర్వహించారు. అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మండలంలో అన్�
ఎర్రుపాలెం: పేదింటి ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా వ్యవహరిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం మండల కేంద్రమైన ఎర్రుపాలెంలో ప్రభుత్వ పాఠశాలలో మహిళలకు బతుకమ్మ చీరెల పం
చింతకాని: మండల కేంద్రంలో ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలసి మహళలకు బతుకమ్మచీరెలు పంపిణీ చేశారు. మండల పరిధిలోని 26గ్రామాలలో ఆయా గ్రామ సర్పంచుల