చింతకాని: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం లాంటిదని ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండలపరిధిలో జగన్నాథపురం గ్రామంలో మాజీ సొసైటీ చైర్మన్ కోలేటి సూర్యప్రకాశ్ గృహంలో జరిగిన కార్�
బోనకల్లు : మండలంలోని టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలైన నూతన కమిటీలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు సమక్షంలో ప్రకటించారు. మహిళా సంఘం అధ్యక్షురాలిగా బీ.సిలార్బీ, ప్రధాన కార్యదర్శిగా బోయినపల్లి వెంక�
బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషిచేయాలని ఖమ్మంజిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. మంగళవారం బోనకల్లు సహకార సంఘం అధ్యక్షుడు చావా వెం�
బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ యువనేతలు పార్టీ అభివృద్ది కోసం సైనికుల్లా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి లింగాల కమలరాజు అన్నారు. సోమవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బో�
మధిర: మధిర పట్టణంలోని శ్రీమృత్యుంజయస్వామి ఆలయం వద్ద వైరానది, మధిర పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల్ కమలరాజు పరిశీలించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిరంతరం ప్రజ�
చింతకాని: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెగావ్యాక్సినేషన్ డ్రైవ్ను సక్సెస్ చేయాలని, జిల్లాలో వ్యాక్సినేషన్ పక్రియ నూరుశాతానికి చేర్చాలని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో �
ఖమ్మం : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపద్బాంధవుడని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల కేంద్రంఎర్రుపాలెం రైతువేదికలో సీఎంరిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకున్న15 మంది లబ్ధిదారులకు రూ.4.68 లక్షలు విలువ చేసే చెక్
చింతకాని: దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలో చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ స్ధానిక దళితులు, దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపట
చింతకాని: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతున్నదని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో రైల్వేకాలనీ గ్రామంలో పలు పార్టీల నుంచి 20 కుటుంబాలు జడ్�
చింతకాని : దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని, దళితబంధుతో దళితుల జీవితాల్లో అనూహ్య మార్పులు జరగనున్నాయని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం
బోనకల్లు : రాష్ట్రంలో ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేవపెట్టిన పథకాలు అందాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని రైతువేదికలో సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను బాధిత కుటు�
చింతకాని: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు తలెత్తుకొని జీవిస్తున్నారని, రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్న�
ముదిగొండ: మండల పరిధిలోని వల్లభి గ్రామంలో మంగళవారం జల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ పర్యటించారు. టీఆర్ఎస్ నాయకులు గంగయ్య సతీమణి ఇటీవల మరణించగా ఆయనను పరామర్శించారు. ఆ తరువాత ముదిగొండకు చెందిన టీఆర్�
బోనకల్లు: రేషన్డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోనకల్లు మండల రేషన్ డీలర్లు శనివారం ఖమ్మంలోని జిల్లా పరిషత్ భవనంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా �