Telangana | సమాజంలో క్షణికావేశానికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇలాంటివారిలో చాలామంది హత్యలు, మానభంగాలు, కిడ్నాప్లు, పోక్సో, నార్కోటిక్ తదితర నేరాలకు పాల్పడుతున్నట్�
బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మల్కాజిగిరి ఎంఎస్జే కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పి వెల్లడిచింది. డీసీపీ జానకి దరావత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ర్టానికి చెందిన అభిర�
హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు విధించిన ఘటన మండలంలోని బద్రిగూడెం గ్రా మంలో సోమవారం జరిగింది. పుల్కల్ ఎస్సై కుమార గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015లో బద్రిగూడెం గ్రా మానికి చెందిన శేరి అశోక్ను హత్య చే�
ఆరు నెలల పసికందును హత్య చేసిన కేసులో ఓ మహిళకు నాంపల్లి క్రిమినల్ కోర్టు జీవిత ఖైదుతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
పదేండ్లు జైలు శిక్ష పూర్తి చేసుకొని, సమీప భవిష్యత్తులో హైకోర్టులో అప్పీల్ విచారణకు రాని పక్షంలో సదరు జీవిత ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే బలమైన కారణాలు ఉంటే బెయిల్ �
Crime news | జిల్లాలోని పెద్దవూర మండలం ఏనమీది తండాలో విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (VRO) స్వచ్ఛంద సంస్థలో 12 మంది బాలికలపై లైంగిక దాడు కేసులో జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియురాలి కొడుకును గొంతు నులిమి చంపిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి కే శైలజ తీర్పు వెలువరించారు.
వరంగల్ : యువతి హత్య చేసిన కేసులో ఓ యువకుడికి న్యాయస్థానం జీవిత ఖైదును విధించింది. 2019 లో హన్మకొండలోని నయీమ్ నగర్లో పెండ్యలా సాయి అన్వేష్(22) అనే యువకుడు నిప్పంటించి ఓ మహిళను హత్య చేసినందుకు గాను