విద్యార్థులు న్యాయ సేవలపై అవగాహన పెంచుకోవాలని 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ఉమర్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో రేస్ ఐఐటి, మెడికల్ బాలికల కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చ�
చట్టాలను ధిక్కరిస్తే శిక్షలు, అదే చట్టాలపై అవగాహన పెంచుకుని అనుసరిస్తూ ముందుకు సాగితే అన్ని రకాల సమస్యలను అధిగమించి అభివృద్ది వైపు వెళ్తామని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, జడ్జీ కె. స్వప్నా రా�
జైళ్లు ఒకప్పటి మాదిరి కాకుండా నేరప్రవృత్తి గల ముద్దాయిలను సమాజానికి ఉపయోగపడే మనుషులుగా మార్చే ఆశ్రమాలుగా మారాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్�
కోర్టుల ద్వారా సత్వర న్యాయాన్ని ఆశిస్తున్న న్యాయార్థుల ఆశలకు అనుగుణంగా మరింత కష్టపడి పనిచేద్దామని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. ప్రజలు అన్ని రాజ్యాంగ వ్యవస్థల కన్నా ఎక్కువగా న్యాయవ్యవస్థ�
భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, న్యాయస్థానానికి వచ్చే సామాన్యులకు నమ్మకం కలిగించి సత్వర న్యాయసేవలు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి సుజయ్ పాల్ అన�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్వీయ రక్షణపై విద్యార్థినులు, మహిళా ఉద్యోగులకు ఆదివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమం అరుదైన ఘనత సాధించి, లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నది.
సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయ సేవలు అందాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ న్యా యసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్కోషి అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్య�
ప్రతిఒక్కరూ న్యాయ చట్టాలను తెలుసుకోవాలని ఆ త్మకూరు జూనియర్ సివిల్ జడ్జి శిరీష సూచించారు. పుట్టుకతో ఎవరూ నేరస్తు లు కారని, క్షణికావేశంతో సమాజంలో చట్టాలపై అవగాహన లేని వారు చిన్నచిన్న తప్పులు చేసి నేరుస�
పేదలకు మెరుగైన పేవలందించేందుకు జిల్లా న్యాయ సేవా సంస్థల సేవలను ప్రారంభించినట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల భుయాన్ అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23జిల్లాల్లో జిల్లా న్యాయ
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన హక్ హమారా భేతో హై క్యాంపెయిన్లో భాగంగా ఖమ్మం జిల్లాలోని జైళ్ళలో ఉన్న ఖైదీల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ క�