అప్పుసొప్పు వేల రూపాయలు పెట్టుబడి వరి సాగు చేస్తే ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటంతా ఊడ్చుకుపోయింది. నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురంలో సాగర్ ఎడమ కాల్వకు ఈ నెల ఒకటిన పడిన గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చ
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ఎడమ కాలువకు గండి పడింది. మండలంలోని రామచంద్రాపురం వద్ద కాలువకు గండి పడి కట్ట కొట్టుకుపోయింది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు (Nagarjuna Sagar) వరద కొనసాగుతున్నద. ఎగువ నుంచి 3,12,093 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం 26 క్రస్�
Nagarjunasagar Project | నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతుల సాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ఆగస్టు 2న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనుంది.
నెట్టంపాడు పథకంలో భాగమై న ర్యాలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఆదివా రం నాటికి 1.30 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1,200 క్యూసెక్యుల వరద ఇన్ఫ్లోగా ఉంది. ఎడమ కాల్వకు 97 క్యూసెక్కులు, కుడి కాల్వకు 398 క్యూసెక్కుల నీ�
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో బోరుబావుల ఆధారంగా వేసిన వరి పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయని, ఎడమకాల్వకు రెండు వారాలపాటు నీటిని వదిలి పంటలను కాపాడాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. నీళ్లు లేక, సరిపడా కరెంట్ రాక పంటలు ఎండిపోతుండడంతో తల్లడిల్లిప
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్తో సాగర్ ఆయకట్టు పరిధిలో బోర్లు, బావుల ఆధారంగా రైతులు వరి సాగు చేశారు. వర్షాలు కురువక భూగర్భజలాలు తగ్గి ప్రస్తుతం అవి ఎండిపోయే పరిస్థితికి చేరాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు శనివారం నీటిని విడుదల చేశారు. నందికొండ పొట్టిచెలిమె సమీపంలోని ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పూజలు నిర్వహ
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. నందికొండ పొట్టిచెలిమ సమీపంలోని ఎడమకాల్వ హెడ్రెగ్యులేటర్ వద్ద ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ శనివారం పూజలు నిర్వహించి నీటి �
మండలంలోని వేంపాడు గ్రామం వద్ద సాగర్ ఎడమ కాల్వకు పడిన గండికి మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ ఎస్ఈ ధర్మా, ఈఈ లక్ష్మణ్రావు, డీఈ సంపత్ శుక్రవారం పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం సా యంత్రం గండిపడింది. మొదట ఎడమ ప్రధాన కాల్వ 32.109 కిలోమీటరు వద్ద అండర్ టన్నెల్లో చిన్న రంధ్రం ఏర్పడింది
గురువారం నాగార్జునసాగర్ హిల్కాలనీ పొట్టిచెలిమ సమీపంలోని ఎడమ కాల్వ ప్రారం భం వద్ద మంత్రి జగదీశ్రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి పూజలు నిర్వహించి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు కొనసాగుతున్న ఇన్ఫ్లోతో రిజర్వాయర్లో రెండు పంటలకు సరిపడా నీరు ఉండడంతో ఎన్నెస్పీ అధికారులు ముందస్తుగా వానకాలం సాగుకు నీటి విడుదల చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు విద్