నకిలీ ఇండియన్ కరెన్సీని చలామణి చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న కేసులో ఏడుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్ పల్లి, నిజాంపేటకు చెం�
దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఉమేశ్ (23) క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు.
పార్కింగ్ చేసిన 18 పల్సర్ బైకులను అపహరించిన కేసులో ఓ పాత నేరస్తుడితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 18 లక్షల విలువైన 18 పల్సర్ బైకులు, 3 సెల్ఫోన్�
గంజాయి విక్రేతలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా, కనగల్ మండలం, లచ్చిగూడెంకు చెందిన గజ్జి సాయిశ్రీకాంత్ (21) ప్రస్తుతం ఎల్బీనగర్లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కో�
ఆర్టీసీ బస్సు కండక్టర్ను అసభ్య పదజాలంతో దూషించి దాడికి పాల్పడిన మహిళను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. జనవరి 25న ఉదయం హయత్నగర్ డిపో-1కు చెందిన ఆర్టీసీ బస్�
హైదరాబాద్లోని హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లను ఇటీవల దారుణంగా తిట్టి, దాడికి పాల్పడిన ఘటనలో నిందితురాలైన అంబర్పేటకు చెందిన సయ్యద్ సమీనాను ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
TSRTC | హైదరాబాద్లోని హయత్నగర్ డిపో-1కు చెందిన బస్సులో ఇటీవల ఇద్దరు కండక్టర్లపై దాడికి పాల్పడిన మహిళను అరెస్టు చేశారు. ఇద్దరు కండక్టర్లపై నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర�
ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటోలను దొంగిలిస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 ఆటోలు, 8 మొబైల్ ఫోన్లు, వాహనాల ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో ప�
మారణాయుధాలు కలిగి ఉన్న పాత నేరస్తుడు, అతడికి సహకరిస్తున్న బాల నేరస్తుడిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్కు చెందిన మహ్మద్ ఫవాద్ ఖురేషి ఆటోడ్రైవర్. గతేడాది రాజేంద్రనగర్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కోర్టులో కత్తి కలకలం సృష్టించింది. సాయికిరణ్ అనే యువకుడు కత్తితో కోర్టు లోపలికి ప్రవేశించాడు. సాయి వెంట అతని స్నేహితుడు కూడా ఉన్నాడు. అయితే సాయికిరణ్ కత్తి పట
మన్సూరాబాద్ : బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును అపహరించుకుపోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రక�
మన్సూరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, గుంటూరుకు చెందిన అంగ�
మన్సూరాబాద్ : కిరాణాషాపులో ఉన్న మహిళ మెడలో నుంచి ఓ గుర్తు తెలియని దుండగుడు తులం బంగారు పుస్తెల ను అపహరించుకుపోయాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర
మన్సూరాబాద్ : ఓపెన్నాలాలో పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సదరు వ్యక్తి నాలుగు రోజుల క్రితం మృతిచెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో నాలాలో పడిపోయాడ�